Dairy farmers | పెండింగ్లో ఉన్న పాల బిల్లులను(Milk bills) వెంటనే ఖాతాల్లో జమ చేయాలని పాడిరైతులు(Dairy farmers) డిమాండ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గేట్ వద్ద సోమవారం తాండ్ర, పోతెపల్లి, జూపల్లి గ్రామాల �
విజయ డెయిరీ యాజమాన్యం 50 రోజులుగా పాల బిల్లులు చెల్లించడం లేదని పాడిరైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు గురువారం హనుమకొండలోని విజయ డెయిరీ డీడీ కార్యాలయం ఎదుట విజయ కాకతీయ పాడిరైతుల సంక్షేమ సంఘం ఆధ్�
‘పాడి రైతుల ఆపసోపాలు’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో గురువారం ప్రచురితమైన వార్తకు సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. వర్ని, కోటగిరి మండలాలకు చెందిన పాడి రైతులకు 15రోజుల బిల్లులను విడుదల చేశారు.
పాడి రైతులకు ఎట్టకేలకు గురువారం పాల బిల్లు లు మంజూరయ్యాయి. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత పాల బిల్లులు నిలిచిపోయాయి. సుమారు రూ.80 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో 45 రోజులపాటు బిల్లులు రాక రైతుల పర�
‘మూడు విడుతల పాల బిల్లులు ఇంకా ఇయ్యలె.. బిల్లులు రాకపోతే బర్లకు దాణా, గడ్డి ఎలా తీసుకురావాలి? బర్లు కొన్నప్పుడు తీసుకున్న బాకీలు, వాటి కిస్తీలు ఎలా చెల్లించాలి ’ అంటూ పాడి రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభ�
పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని పాడి రైతులు డిమాండ్ చేశారు. పాల బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలో వివిధ గ్
ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెల్లించే పాల బిల్లులు చెల్లించడంతో జాప్యం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో సమయానికి వచ్చిన బిల్లులు ప్రస్తుతం రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విజయ పాలడ�