భారతీయ సంపన్నుల్లో దాదాపు 22% శాతం మంది స్వదేశాన్ని వీడాలనుకుంటున్నారు. వీరంతా మెరుగైన జీవన పరిస్థితులు, నాణ్యమైన జీవన ప్రమాణాలు, సులభమైన వ్యాపార వాతావరణం ఉన్న విదేశాలకు వలసపోవాలనుకుంటున్నట్టు తాజా సర్వ
స్వదేశాన్ని వీడి విదేశాల్లో స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నది. గురువారం పారిస్లో విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఔట్లుక్ 2024లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
KTR | వలస ఎంత వాస్తవమో.. వలసలోన దోపిడీ కూడా అంతే వాస్తవం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. స్వర్ణ కిలారి రాసిన మేక బతుకు పుస్తకాన్ని ప్రసాద్ ల్యాబ్స్లో ఆవిష్కరించారు. ఈ ప
ఉపాధి కోసం న్యూజిలాండ్ బాట పట్టే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. గత ఏడాది న్యూజిలాండ్కు రికార్డు స్థాయిలో వలసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఉపాధి వీసా నిబంధనల్లో మార్పులు తేవాలని ఆ దేశ ప్రభుత్వం ని
Leopard | జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతున్నది. గురువారం రాత్రి సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో చిరుత పులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఊర్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన చోటుకు ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వాపస్ వస్తున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సదుపాయం లేకపోవడంతో
Telangana | సీఎం కేసీఆర్ చేపట్టిన జలయజ్ఞంతో సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పడావు పెట్టి వలస బాట పట్టిన సన్న,చిన్నకారు రైతులు గ్రామ�
Migrations | రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతుగానే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం
కాంగ్రెస్ నాయకులు ఐదు దశాబ్దాలపాటు వివిధ దశల్లో అధికారాన్ని అనుభవించి తెలంగాణను విస్మరించడం వల్లే నాడు పాలమూరు వలసలు, ఆత్మహత్యలు, ఆకలిచావులకు చిరునామాగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్�
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరం గురించి తాను మాట్లాడిన మరుసటి రోజు నుంచే వదంతుల వ్యాప్తి మొదలైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.