సర్కారు స్కూళ్లల్లో 32శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తినడం లేదు. ఇంటినుంచి టిఫిన్బాక్స్లు తెచ్చుకుని కడుపునింపుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల వారే కాకుండా.. మారుమూల జిల్లాల్లోని విద్యార్థులు మధ్య
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ బీవీ విజయలక్ష్మి, రాష్�
విద్యార్థులకు చదువుతోపాటు ఆకలి కేకలు లేకుండా చేసేందుకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో ఒక్కరోజు మ�
KTR | బడీడు పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎంతో గొప్ప ఆలోచనతో తీసుకువచ్చిందే మధ్యాహ్న భోజన పథకం. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సైతం
Harish Rao | బడీడు పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎంతో గొప్ప ఆలోచనతో తీసుకువచ్చిందే మధ్యాహ్న భోజన పథకం. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం స�
“అపరిశుభ్ర వాతావరణంలో వంటలు ఎలా చేస్తున్నారు? మీ పిల్లలకు మీ ఇంటి ప్రదేశంలో ఇలా ఉంటే వంటలు చేసి పెడతారా? వంట పాత్రలు కడిగిన నీరు ఇక్కడే నిలిచి ఉంటుందా? ఈగలు అధిక సంఖ్యలో ఉన్నాయి?
మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వేతనాలను పెంచాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తేదీన సమ్మె నిర్వహిస్తున్నామని ఆ సంఘం నాయకులు మంగళవారం డీఈవో రవీందర్రెడ్డికి నోటీసు అందజేశారు.
ఇప్పటికే అన్ని సర్కారు బడుల్లో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కూళ్లలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా సమకూర్చడానికి సీఎం బ్రేక్ఫ�
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది తెలంగాణ సర్కారు. అందులో చదివే విద్యార్థులకు రుచికరమైన పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించింది.
MLC Kavitha | కేంద్ర ప్రయోజిత పథకాల పేర్లను మారస్తున్న బీజేపీ ప్రభుత్వం.. ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే తన వాటాను మాత్రం పెంచడం లేదని బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారమే ఇవ్వాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పాతకొత్తగూడెం హైస్కూల్ను ఆయన తనిఖీ చేశారు. ఎఫ్�