పెండింగ్లో ఉన్న కోడిగుడ్లు, వంట బిల్లులు, పారితోషికాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ సరిగ్గా అమలు కావడం లేదు. ఈ పాఠశాలలో 1 నుంచి 7వ తరగతి వరకు 60 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నారు.
పెండింగ్లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులు (Mid day Meals) చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అ
ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని గండీడ్ తాసీల్దార్ మల్లికార్జునరావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సల్కరిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ
Vikarabad | ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునః ప్రారంభమై నేటికీ 12 రోజులు గడిచి పోయాయి. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం నిల్వలు తగ్గిపోతున్నాయని తపస్ జిల్లా ఉపాధ్యక్షులు బాకారం మల్లయ్య అన్నారు.
మధ్యాహ్న భోజన పంపిణీ విషయంలో పాఠశాల విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. సర్కారు బడుల్లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని గురువారం ఆదేశాలిచ్చింది. ఇది సర్కారు బడ�
పెద్దపల్లి జిల్లాలో మధ్యాహ్న భోజనం అమలవుతున్న తీరును, మధ్యాహ్న భోజన వర్కర్స్ కు బిల్లుల చెల్లింపులు చేస్తున్న విధానమును పరిశీలించుటకు బుధవారం రాష్ట్ర అధికారి శశి కుమార్ సుల్తానాబాద్ మండలంలోని పలు పాఠ�
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ సూచించారు. బుధవారం అల్లాదుర్గంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
Harish Rao | మధ్యాహ్న భోజనం పథకం అమలులో కాంగ్రెస్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారం ప్రాథమిక పాఠశాలలో విద్�