ఎన్నికల సభల్లో కేసీఆర్ ఒక మాట చెప్పేవారు. మంది మాటలు పట్టుకొని మార్వాణం పోతే, మల్లొచ్చేవరకు ఇల్లు గుల్ల అయితది అని. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అట్లనే కనిపిస్తున్నాయి. ‘కాంగ్రెస్కు ఓటు వేస
ఒక ‘టీ’ విలువ 7 నుంచి 10 రూపాయలు. ఒక టీ విలువతో భోజనం వస్తుందా? అంటే అనుమానమే. కానీ ఒక టీ విలువైన మొత్తంతో మధ్యా హ్న భోజనం అమలవుతున్నది. దీంతో నాణ్యత ప్ర శ్నార్థకంగా మారింది.
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో భోజనం కలుషితం కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. నెలలో ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటన చోటు చేసుకుంటున్నది.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కొత్త పథకమేం కాదు. అమెరికాలోని నేషనల్ స్కూల్ ఆఫ్ లంచ్ యాక్ట్ ప్రకారం ఆ దేశంలోని అన్ని స్కూళ్లలో ఇలాంటి పథకం అమలులో ఉన్నది. 1960లోనే తమిళనాడులో కామరాజు ప్రభుత్వం ఇలాంటి పథకాన�
Mid-Day Meal: మధ్యాహ్న భోజనం వికటించింది. కలుషిత ఆహారం తిన్న 65 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఆ భోజనంలో చనిపోయిన ఊసరవెల్లిని గుర్తించారు. జార్ఖండ్లో ఈ ఘటన జరిగింది.
సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్లోని జిల్లా విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు.
మండలంలోని ఉట్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో నీటి సౌకర్యం లేకపోవడంతో దాదాపు నెల రోజులుగా మధ్యాహ్న భోజనం వండడం లేదు. దీంతో విద్యార్థులు ఇంటి నుంచే అన్నం తెచ్చుకొని తింటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల నిర్వహణను గాలికొదిలేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమస్యల సుడ�
Harish Rao | రాష్ట్రంలో ప్రాథమిక విద్యలో సమస్యలే లేవు అన్నట్లు తెలంగాణ విద్యాశాఖ ఇచ్చిన అసంపూర్తి వివరణపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.
భోజనం అంటే అంటే పప్పు, కూర, పచ్చడి, చారు, పెరుగు లాంటి కనీస ఆహార పదార్థాలు గుర్తుకు వస్తాయి. అయితే వీటి మాట దేవుడెరుగు. కనీసం చారు అన్నం కూడా లభించని దౌర్భాగ్య స్థితిలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార
పదర మండలకేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని గ్రామ యువకులు డిమాండ్ చే శారు. శుక్రవారం విద్యార్థులతో కలిసి గ్రామ యువకులు పదర-మద్దిమడుగు ప్రధాన రహదారిపై రా స్తారోకో నిర్వహ
Telangana | ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. 15 నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసా
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే వంట చెరకుగా మార్చేశారు. బీహార్లోని పాట్నా జిల్లా బిహ్టా బ్లాక్లోని అప్గ్రేడెడ్ మిడిల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. ద�