జైపూర్ : ఓ ఇద్దరు దళిత బాలికల పట్ల వంట మనిషి వివక్ష చూపించాడు. ఆ ఇద్దరు విద్యార్థినులు మధ్యాహ్న భోజనం వడ్డించారు. వంట మాస్టార్కు ఆ అమ్మాయిలు భోజనం వడ్డించడం నచ్చలేదు. దీంతో ప్లేట్లను విసి�
ఆకలితో ఉన్న వారందరికీ ఉచితంగా భోజనాలు అందించడం చాలా గొప్ప విషయమని, హరే కృష్ణ చేస్తున్న సేవలు అద్భుతమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరి�
ప్రభుత్వం ఓ వైపు రూ.కోట్ల నిధులు ఖర్చు చేసి పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తుం టే.. కోస్గి మండలం మాసాయిప ల్లి బడిలో మాత్రం మూడు నెలలుగా ఈ పథకం అమలు కావ డం లేదు. గత డిసెంబర్ నుంచి మధ్యాహ్న భో�
హవేరి: కర్నాటకలోని హవేరి జిల్లాలో ఘోరం జరిగింది. ఓ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో బల్లిని గుర్తించారు. ఆ భోజనం తిన్న 80 మంది విద్యార్థులు అస్వస్థత లోనయ్యారు. వెంకటాపుర తండాలో ఉన్న ప్రభుత్వ స్�
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ నుంచి నిధులను విడుదల చేస్తూ డీఈఓ ఎస్ .యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప�
కరోనా రక్కసితో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. నిరుపేదల పరిస్థితి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రొక్కాడితే కాని డొక్కాడని బడుగు జీవుల పిల్లలు అర్ధాకలితో అలమటించారు. అటు స్కూల్లో మధ్యాహ్న భోజ