ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మెనూ మారింది. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తుండడంతో మధ్యాహ్న విందు పసందైంది. రోజుకో వెరైటీతో కూడిన మెనూ సిద్�
Budget 2023-24 | రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడుతున్న ప్రభుత్వం.. ఆ భోజనం తయారు చేసే వంటవాళ్ల పారితోషికాన్ని పెంచింది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి ధరలు రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతూ గత వారం రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
‘ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చడమే ధ్యేయం. వారి సేవకే తన జీవితం అంకితం’ అంటూ బీఆర్ఎస్ మంథని నియోజక వర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ఉద్ఘాటించారు. పుట్ట లింగమ్మ చారిటబుల్ �
Snake meal పశ్చిమ బెంగాల్లోని బీర్బమ్ జిల్లాలో దారుణం జరిగింది. మయూరేశ్వర్ బ్లాక్లోని ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మిడ్ డే మీల్లో పాము ఉనట్ల
ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని జిల్లా స్థాయి అధికారులు పరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కొమ్ముల తిరుమలరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో పాఠశాలలు, వసతి గృహ�
స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంపై చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. కానీ కొన్ని చోట్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. దినాజ్పూ
జైపూర్ : ఓ ఇద్దరు దళిత బాలికల పట్ల వంట మనిషి వివక్ష చూపించాడు. ఆ ఇద్దరు విద్యార్థినులు మధ్యాహ్న భోజనం వడ్డించారు. వంట మాస్టార్కు ఆ అమ్మాయిలు భోజనం వడ్డించడం నచ్చలేదు. దీంతో ప్లేట్లను విసి�
ఆకలితో ఉన్న వారందరికీ ఉచితంగా భోజనాలు అందించడం చాలా గొప్ప విషయమని, హరే కృష్ణ చేస్తున్న సేవలు అద్భుతమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరి�
ప్రభుత్వం ఓ వైపు రూ.కోట్ల నిధులు ఖర్చు చేసి పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తుం టే.. కోస్గి మండలం మాసాయిప ల్లి బడిలో మాత్రం మూడు నెలలుగా ఈ పథకం అమలు కావ డం లేదు. గత డిసెంబర్ నుంచి మధ్యాహ్న భో�
హవేరి: కర్నాటకలోని హవేరి జిల్లాలో ఘోరం జరిగింది. ఓ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో బల్లిని గుర్తించారు. ఆ భోజనం తిన్న 80 మంది విద్యార్థులు అస్వస్థత లోనయ్యారు. వెంకటాపుర తండాలో ఉన్న ప్రభుత్వ స్�