ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యా శాఖ కో ఆర్డినేటర్ ఎస్కే. సైదులు నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం జేబీఎస్ ఉన్నత పాఠశాలను
కారేపల్లి మండలంలో కోమట్లగూడెం హైస్కూల్ లో శనివారం మధ్యాహ్నభోజనాన్ని ఎంపీడీఓ మల్లెల రవీంద్రప్రసాద్ తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన మెనూ, బియ్యం, కూరగాయలను ఆయన పరిశీలించారు.
MID Day Meal |మధ్యాహ్న భోజనం పథకం ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇతరులకు అప్పగించి ఉపాధ్యాయులకు భారాన్న
పెండింగ్లో ఉన్న బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతేడాదిగా బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు మధ్యా హ్న భోజనాన్ని అందిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస�
పెండింగ్ బిల్లుల కోసం మధ్యాహ్న భోజన కార్మికులు (Mid Day Meal) పోరుకు సిద్ధమవుతున్నారు. అప్పులు చేసి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేస్తున్న కార్మికులకు బిల్లులు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.
Midday Meal | ప్రభుత్వ మోడల్ పాఠశాలలో ప్రిన్సిపాల్, వంట నిర్వాహకుల మధ్య వివాదం కారణంగా విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. వెల్దండ మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గత రెండు రోజులుగా వంట నిర్వాహకులు మధ్యాహ్న భోజ�
Mid-day meal | మధ్యాహ్న భోజన పథకాన్ని హనుమకొండ జిల్లాలో అక్షయపాత్రకు ఇవ్వాలనే జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేశారు.
Satya Sarada | గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్ పాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోతో పాటు అప్పర్ ప్రైమరీ పాఠశాలను కలెక్టర్ సత్య శారద( Satya Sarada) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నాణ్యమైన భోజనం అందించాలని, మెనూ పాటించడం లేదని విద్యార్థులు నిరసనకు దిగారు. వంట ఏజెన్సీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం జెడ్పీ పాఠశాల విద్యార్థులు ఆ�
సర్కార్ బడులను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, సత్ఫలితాలు ఇవ్వడంలేదు. గ్రామీణ విద్యార్థుల కోసం అందుబాటులో పాఠశాలలను ఏర్పాటు చేసినా కొన్నిచోట్ల అవి తూతూ మంత్రంగా కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల అస్వస్థత, మరణాలపై అధ్యయనం చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆ ప్రిన్స్పాల్ మాకొద్దని విద్యార్థులు మరోమారు రోడ్డెక్కిన ఘటన ఎర్రవల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకున్నది.