నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ ఇయర్ వైజ్ 2011- 12 బ్యాచ్ నుండి 2015-16 బ్యాచ్ వరకు ఉన్న విద్యార్థులు బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజులు చెల్లించడానికి మార్చి 4వ తేదీ వరకు అ
ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ సోమవారం ఆందోళన చేపట్టింది. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ యూనివర్సి�
సీఎం రేవంత్రెడ్డి మిర్యాలగూడ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన చేయకపోయినా బుధవారం తెల్లవారుజామునే మహాత్మాగాంధీ యూనిర్సిటీ హాస్టళ్లలోకి పోలీసులు వెళ్లి విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థులకు కలుషిత ఆహారం అందించడం, ఆహారంలో గుట్కా ప్యాకెట్ రావడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగార్జున ముదిరాజ్
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని సంవత్సరం వారి ప్రాతిపదికన 2011- 12 విద్యా సంవత్సరం నుండి 2015-16 విద్యా సంవత్సరం బ్యాక్లాగ్ విద్యార్థులకు చివరి అవకాశం కల్పించనున్నట్లు వర్సిటీ సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తె�
మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ పలు సెమిస్టర్ థియరీ పరీక్షలు ఈ నెల 4 నుండి ప్రారంభం కానున్నాయి. మొత్తం 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,730 మంది విద్యార్థ�
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్స్ మెస్లో అందించే భోజనంలో తరచుగా పురుగులు వస్తుండడాన్ని నిరసిస్తూ విద్యార్థులు సోమవారం వర్సిటీ ప్రధాన ద్వారం �
తెలంగాణ ఉద్యమ పితామహుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్టలు ఒక్కసారి కక్ష సాధింపుగానే ఉన్నాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్కుమార్
మహాత్మా గాంధీ మహత్తర జీవితం, ఆయన ఆదర్శాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అని నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ వీసీ ప్రొ.ఖాలా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా శుక్రవారం వ�
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, ఆ దిశగా ప్రతి విద్యార్ధి ప్రతి సెమిస్టర్ లో 75 శాతం హాజరు ఉండేలా చూడాలని లేని పక్షంలో పరీక్షలకు అనుమతించవద్దని ఎంజీయూ వీసీ ప్రొ.ఖ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీని పొడిగించాలని బీఆర్ఎస్వీ వర్సిటీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీ కంట్రో�
విద్యార్థులు ఎన్ఎస్ఎస్లో చేరడం ద్వారా సామాజిక స్పృహ పెంపొందుతుందని, ఆ దిశగా విద్యార్థులను ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారులు (పీఓలు) చైతన్యం చేయాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.అల్వాల �
ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి వాలంటీర్ల ఎంపిక మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గురువారం నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీస్ శాఖ ఆధ్వర్యంలో కేరళలోని మర్యాన్ కాలేజీ కొట్టాయంలో ఫిబ్రవ