మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటైన 'లా' కళాశాల ప్రిన్సిపాల్ గా కామర్స్ విభాగ ఆచార్యులు ఆకుల రవిని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలతో నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి..
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ విద్యార్థులకు జనవరి 2026లో నిర్వహించిన మూడవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను నేడు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస�
నిరుద్యోగ సమస్యలపై నిరుద్యోగ మార్చ్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజా�
పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని, ప్రజలతో మమేకమై అవగాహన కల్పించి పర్యావరణ రక్షణకై వారిని చైతన్యం చేయాలని నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశా�
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు రిజిస్ట్రార్ కార�
సమాజంలో విభిన్న పాత్రలను సమర్ధవంతంగా పోషిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న మహిళల కృషి అనిర్వచనీయం అని ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. అయితే ప్రతి ఒక్కరు మహిళా హక్కులను పరిరక్
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్ను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అంజిరెడ్డికి యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడప�
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ నూతన సభ్యులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
బీఈడీ కోర్సులో ఫేస్ రికగ్నిషన్ హాజరు విద్యార్థులు, అధ్యాపకులకు ఖచ్చితంగా అమలు చేయాలని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూనివర్సిటీ పరిధిలో బీఈడీ వ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డిని శనివారం యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంద�
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులకు నార్కట్పల్లి పోలీసులు గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇటీవలి కాలంలో వివిధ సమస్యలపై..
నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ 2019 -20, 2020- 21 బ్యాక్లాగ్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి అవకాశం కల్పించినట్లు సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు.
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గిరిజన విద్యార్థులు తమ ఆరాధ్య దైవమైన సంతు సేవాలాల్ జయంతిని నిర్వహించుకుంటామని వర్సిటీ అధికారులకు తెలిపినప్పటికీ అనుమతించకుండా తమ హక్కులను కాలరాస్తూ..
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ ఇయర్ వైజ్ 2011- 12 బ్యాచ్ నుండి 2015-16 బ్యాచ్ వరకు ఉన్న విద్యార్థులు బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజులు చెల్లించడానికి మార్చి 4వ తేదీ వరకు అ