నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని సోమవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ లైబ్రరీతో విద్యార్థులు, పరిశ�
మహనీయుల చూపిన ప్రజ్ఞ, కరుణ, పోరాటాల బాటలో ముందుకు సాగాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన మహన�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బాలుర హాస్టల్స్ భోజనంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బాలుర హాస్టల్స్లోని మెస్లో మధ్యాహ్న భోజనంకై వెళ్లి విద్యార్థు�
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించకుండా బడుగు బలహీన వర్గాల మహనీయులను యూనివర్సిటీ వీసీ అవమానించడాన్ని
యూనివర్సిటీ ఉన్నత విద్యా మండలి మేరకు డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు జరపాలని, నిబంధనలు అతిక్రమించిన కళాశాలలపై చర్యలు ఉంటాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూని
నల్లగొండ జిల్లాలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని నామమాత్రంగా నిర్వహించి అవమాన పరిచారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొనాల్సిన అం
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 7 నుండి డిగ్రీ వివిధ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు సీఓఈ డా. జి.ఉపేందర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో శనివారం వర్సిటీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. 15 మల్టీ నేషనల్ కంపెనీలతో �
నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వసతి గృహాల్లో వివిధ అంశాలపై వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ బుధవారం ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ సమస్యలను నేరుగా చ�
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో జరుగుతున్న నిర్మాణ పనుల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ ప్రెసిడ�
ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ చదివే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, అయితే ఆ దిశగా నూతన పరిశోధనలపై దృష్టి సారించడంతో పాటు సబ్జెక్టుపై పట్టు సాధించాలని ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎ�
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటైన 'లా' కళాశాల ప్రిన్సిపాల్ గా కామర్స్ విభాగ ఆచార్యులు ఆకుల రవిని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలతో నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి..
నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని పీజీ విద్యార్థులకు జనవరి 2026లో నిర్వహించిన మూడవ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను నేడు యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస�