నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాల డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఆ కళాశాలలోని పరీక్షల విభాగంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంజీయూ సిఓఈ డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డాక�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని వర్సిటీ విద్�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అకాడమిక్ సెనెట్ సమావేశం మంగళవారం వర్సిటీ సమావేశం మందిరంలో నిర్వహించారు. యూనివర్సిటీ అభివృద్ధితో పాటు నూతన కోర్సులు, సిలబస్, బడ్జెట్, పీహెచ్ఎ నూతన రూల్స్ పలు అంశాల�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులపై బైండోవర్ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని వర్సిటీ బీఆర్
ఎన్సీసీ 31 (టి) బెటాలియన్ ఆధ్వర్యంలో నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న 'యువ ఆపద మిత్ర శిక్షణ విజయవంతంగా కొనసాగుతుంది. గురువారం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్ఎంఏ), ఎన్సీసీ ఆధ్వర్యం
యువత దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని, విద్యార్థి దశలోనే దేశ రక్షణకు సంబందించిన అంశాలపై శిక్షణకు చక్కటి వేదిక ఎన్సీసీ అని ఎన్సీసీ 31వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ శ్రీధర్రావు, సుబేదార్ మేజర్ మాధవరావ
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యా విభాగం డీన్ ప్రొఫెసన్ రామకృష్ణ ఆకస్మిక మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.
విద్యా వారోత్సవాల్లో భాగంగా నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన టీచర్ రిక్యూట్మెంట్ జాబ్ మేళా విజయవతంగా ముగిసింది. కాగా ప్రముఖ టీచింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ 'ఇన్నోక్యూటర్' తెల�
తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీజీ ఐసెట్-2026 ప్రవేశ పరీక్ష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14వ తేదీల్లో జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రీజియన్�
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటైన ఫార్మసీ కళాశాలలో పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రధాన గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని సోమవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ లైబ్రరీతో విద్యార్థులు, పరిశ�
మహనీయుల చూపిన ప్రజ్ఞ, కరుణ, పోరాటాల బాటలో ముందుకు సాగాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన మహన�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బాలుర హాస్టల్స్ భోజనంలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం బాలుర హాస్టల్స్లోని మెస్లో మధ్యాహ్న భోజనంకై వెళ్లి విద్యార్థు�
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించకుండా బడుగు బలహీన వర్గాల మహనీయులను యూనివర్సిటీ వీసీ అవమానించడాన్ని