మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, ఆ దిశగా ప్రతి విద్యార్ధి ప్రతి సెమిస్టర్ లో 75 శాతం హాజరు ఉండేలా చూడాలని లేని పక్షంలో పరీక్షలకు అనుమతించవద్దని ఎంజీయూ వీసీ ప్రొ.ఖ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీని పొడిగించాలని బీఆర్ఎస్వీ వర్సిటీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీ కంట్రో�
విద్యార్థులు ఎన్ఎస్ఎస్లో చేరడం ద్వారా సామాజిక స్పృహ పెంపొందుతుందని, ఆ దిశగా విద్యార్థులను ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారులు (పీఓలు) చైతన్యం చేయాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.అల్వాల �
ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి వాలంటీర్ల ఎంపిక మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గురువారం నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీస్ శాఖ ఆధ్వర్యంలో కేరళలోని మర్యాన్ కాలేజీ కొట్టాయంలో ఫిబ్రవ
కెమిస్ట్రీ విద్యవిభ్యసించే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, ఓ వైపు విద్యరంగం.. మరోవైపు ఫార్మారంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఖాజా అల్తాఫ్ హు
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ (ఐఎంఎస్) ఏర్పాటుకు చర్యలు జరుగుతున్నాయి. వర్సిటీ సందర్శనకు, వివిధ పనులపై ఉమ్మడి జిల్లా నుండి వచ్చే కళాశాలల �
సబ్బండ వర్గాల పోరాటం, వేలాది మంది విద్యార్థుల త్యాగం, ముఖ్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పాలకవర్గం కదిలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించిన రోజుకు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంద
శ్రీకాంతాచారి త్యాగమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మలుపు అని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని పురస్కరించుకుని వర్సి
గుజరాత్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ యూనివర్సిటీలో గత నెల 22 నుండి వారం రోజుల పాటు నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరం (National Integration Camp – NIC) లో నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన..
విద్యార్థుల నుండి సేకరించిన నగదును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ కాలేజీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నల్లగొ�
భారత రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆకుల రవి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించ�
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన “దీక్షా దివస్”ను పురస్కరించుకుని, “కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో” ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుంటూ నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం�