చదువుతో పాటు ఎంజీయూ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించి ఖ్యాతి చాటాలని ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి అన్నారు. ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో శనివారం వర్సిటీలో
మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఆర్.మురళికి ఒలింపిక్స్ ప్రఖ్యాతిగాంచిన హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. తెలంగాణ మేథావుల ఫోరం ఆధ్వర్�
చదువుతో పాటు క్రీడలపై మక్కువ పెంచుకోవడం ద్వారా విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి సూచించారు. ప్రముఖ హాకీ దిగ్గజం మేజ�
స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన అమరవీరులు, సమరయోధుల ఆదర్శాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత దేశ అభివృద్ధిలో చురుగ్గా పాలుపంచుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కేంద్ర సమ�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MGU) బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ను నార్కెట్పల్లి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించార
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలిచాలనీ వేతనాలతో పని చేస్తున్నారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమయానికి జీతాలు చెల్లించాలని నల్లగొండలోని మహాత్మాగాంధ
సమాజానికి ఉత్తమ మానవ వనరులను అందించేవి విద్య సంస్థలే, అయితే ఆ దిశగా విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంజీయూ, అనుబందంగా ఉన్న అన్ని కళాశాలల్లో నాణ్యమైన విద్య అందించి భావి భారత పౌరులను తయారు చేయా
సమగ్ర అభివృద్ధికి విద్యనే కీలకమని రాష్ట్ర గవర్నర్, తెలంగాణ యూనివర్సిటీల చాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని రాజభవన్లో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో గవర్నర్ ' అకా
వర్షాలు కురుస్తుండడంతో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకై విధిగా మొక్కలు నాటి సంరక్షణ చేయాలని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎంజీయూ ఇంజినీరింగ
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండలో వివిధ విభాగాల్లో పీహెచ్డీకి అవకాశం కల్పిస్తూ శుక్రవారం వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాలతో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. నిబందనల మే
రామగిరి, జులై 23: మహాత్మా గాంధీ యూనివర్సిటీ యాజమాన్యం అణిచివేత ధోరణిని నిరసిస్తూ విద్యార్థి నాయకుడు అనుముల సురేష్ వైస్ చాన్స్లర్ చాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
ప్రతి ఒక్కరు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను సద్వినియోగం చేసుకుని సమగ్ర వివరాలను అందచేయాలని సమచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు అన్నారు. నల్లగొండలో
నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో క్రీడా అంశాలపై వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026–27 ఆర్�
తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన 35 మంది ప్రతినిధుల బృందం జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో చేపట్టిన విద్యా అధ్యయన పర్యటన అత్యంత విజయవంతంగా ముగిసిందని మహాత్మా గాంధీ విశ్వవిద్యాల�