మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బి.ఫార్మసీ, బీఈడీ, ఎంఈడీ, బీపెడ్ వంటి నూతన కోర్సులు, అలాగే కొత్త ప్రొఫెషనల్ కాలేజీలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయం ప్రధాన గేట
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలోకి విద్యార్థులు తమ సొంత పుస్తకాలను లోపలికి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ గతంలోనే సర్కులర్ జారీ చేశారు. అయితే..
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని శనివారం సందర్శించారు. వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల �
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కారించాలని, నూతన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ బుధవారం నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎంజీయూ ఏబీబీపీ అధ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యూలర్ అండ్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 13 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి వాలంటీర్ల ఎంపిక నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రంలో..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంటును విడుదల చేయాలని డిమాండ్ చే
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు దీర్ఘకాలికంగా (4 సంవత్సరాలుగా) పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంట�
నల్లగొండలోని మహాత్మాగాందీ యూనివర్సిటీ బీఈడీ పలు సెమిస్టర్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలలో చదివే బీఈడీ చాత్రోపాధ్యాయులకు సెప్టెంబర్ 2025లో నిర్వహించిన పల�
నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ హరీశ్ కుమార్ అన్నారు. యూనివర్సిటీ ఇంటర్ కళాశాల టోర్నమెంట్ (ఐసీటీ)
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సైన్స్ కళాశాల, యశోద హాస్పిటల్ -మలక్పేట సహకారంతో కళాశాలలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి
విద్యా, పరిశోధన ఆవిష్కరణలతో పాటు సేవారంగంలో పురోగతి సాధిస్తున్న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. న�
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన ఐసీటీ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి యూనివర్సిటీ టీమ్కు ఎంపికై, జరగబోయే ఐయూటీ (అంతర యూనివర్సిటీ టోర్నమెంట్) కు జాతీయ స్థాయిలో వెళ్లే విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నాల్గొవ కాన్వకేషన్ (స్నాతకోత్సవం) ను ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. మంగళవారం వర్సిటీలోని తాన చాం�