విద్యా, పరిశోధన ఆవిష్కరణలతో పాటు సేవారంగంలో పురోగతి సాధిస్తున్న నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. న�
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన ఐసీటీ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి యూనివర్సిటీ టీమ్కు ఎంపికై, జరగబోయే ఐయూటీ (అంతర యూనివర్సిటీ టోర్నమెంట్) కు జాతీయ స్థాయిలో వెళ్లే విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నాల్గొవ కాన్వకేషన్ (స్నాతకోత్సవం) ను ఈ నెల 15న నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. మంగళవారం వర్సిటీలోని తాన చాం�
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా అందజేసే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీతో పాటు అనుబంధ ప్రభుత్వ కళాశాలల నుంచి నలుగురు అధ్�
యూనివర్సిటీలు సమాజ హితమైన పరిశోధనలతో ముందుకు సాగాలని తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడు డాక్టర్ చారకొండ వెంకటేశ్ అన్నారు. నల్లగొండలోని ఎంజీయూ సైన్స్ కళాశాల గణిత విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సొ
మహాకవి దాశరథి పురస్కార గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత "డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య సాహిత్యం - సమాలోచనం" అను అంశంపై ఈ నెల 19న ఒక్క రోజు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని సోమ
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 3 కిలోమీటర్ల పరుగు పందెం నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో న�
ప్రకృతిని ఆరాధించే వేడుక తీజ్ పండుగ అని నల్లగొండ జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి జడ్జి డాక్టర్ డి.దుర్గాప్రసాద్ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యార్థులు నిర్వహించిన తీజ్ వేడు�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాన్వకేషన్కు చాన్సలర్ హోదాలో హాజరు కావాలని కోరుతూ బుధవారం ఎంజీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం హైదరాబాద్లోని రాజ్భ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో గురువారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అటెండెన్స్ లోపం కారణంగా పలువురు విద్యార్థులను డిటెండ్ చేసిన యూనివర్సిటీ చర్యను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆర్ట�
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వివిధ విభాగాలకు వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాల మేరకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు(బీఓఎస్) ను నియమిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల �
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మా�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అధికారుల తీరుతో వర్సిటీలో బీటెక్లో సీట్లు పొందిన విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తుంది. బీటెక్ వివిధ కోర్సుల్లో సీటు సాధించిన విద్�