సబ్బండ వర్గాల పోరాటం, వేలాది మంది విద్యార్థుల త్యాగం, ముఖ్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పాలకవర్గం కదిలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించిన రోజుకు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంద
శ్రీకాంతాచారి త్యాగమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మలుపు అని మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ అన్నారు. బుధవారం శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని పురస్కరించుకుని వర్సి
గుజరాత్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ యూనివర్సిటీలో గత నెల 22 నుండి వారం రోజుల పాటు నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరం (National Integration Camp – NIC) లో నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన..
విద్యార్థుల నుండి సేకరించిన నగదును దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్ కాలేజీ కాంట్రాక్ట్ ప్రొఫెసర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నల్లగొ�
భారత రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రపతి అవార్డు గ్రహీత, నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆకుల రవి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించ�
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన “దీక్షా దివస్”ను పురస్కరించుకుని, “కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో” ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుంటూ నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం�
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బి.ఫార్మసీ, బీఈడీ, ఎంఈడీ, బీపెడ్ వంటి నూతన కోర్సులు, అలాగే కొత్త ప్రొఫెషనల్ కాలేజీలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయం ప్రధాన గేట
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలోకి విద్యార్థులు తమ సొంత పుస్తకాలను లోపలికి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు. వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ గతంలోనే సర్కులర్ జారీ చేశారు. అయితే..
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని శనివారం సందర్శించారు. వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల �
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కారించాలని, నూతన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ బుధవారం నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎంజీయూ ఏబీబీపీ అధ�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యూలర్ అండ్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈ నెల 13 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి వాలంటీర్ల ఎంపిక నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రంలో..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంటును విడుదల చేయాలని డిమాండ్ చే