ప్రతి ఒక్కరు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ను సద్వినియోగం చేసుకుని సమగ్ర వివరాలను అందచేయాలని సమచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డా.బొమ్మరబోయిన కేశవులు అన్నారు. నల్లగొండలో
నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో క్రీడా అంశాలపై వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026–27 ఆర్�
తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రాష్ట్రానికి చెందిన 35 మంది ప్రతినిధుల బృందం జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో చేపట్టిన విద్యా అధ్యయన పర్యటన అత్యంత విజయవంతంగా ముగిసిందని మహాత్మా గాంధీ విశ్వవిద్యాల�
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు అయిన లా కళాశాల ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం కానున్న దృష్ట్యా అధ్యాపకుల ఎంపికకు రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి నోటిఫి
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అక్రమ ఔట్ సోర్సింగ్ నియామకాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ఈ నెల 28న నల్లగొండ జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అడ�
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (MGU) పరిధిలోని యూజీ (డిగ్రీ) పలు సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్/మే నెలల్లో నిర్వహించిన యూజీ II, IV, VI సెమిస్టర్ల రెగ్యులర్ & బ్యాక్లాగ్ పరీక్షలతో �
నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాల డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఆ కళాశాలలోని పరీక్షల విభాగంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంజీయూ సిఓఈ డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డాక�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలపై విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని వర్సిటీ విద్�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ అకాడమిక్ సెనెట్ సమావేశం మంగళవారం వర్సిటీ సమావేశం మందిరంలో నిర్వహించారు. యూనివర్సిటీ అభివృద్ధితో పాటు నూతన కోర్సులు, సిలబస్, బడ్జెట్, పీహెచ్ఎ నూతన రూల్స్ పలు అంశాల�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులపై బైండోవర్ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని వర్సిటీ బీఆర్
ఎన్సీసీ 31 (టి) బెటాలియన్ ఆధ్వర్యంలో నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న 'యువ ఆపద మిత్ర శిక్షణ విజయవంతంగా కొనసాగుతుంది. గురువారం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్ఎంఏ), ఎన్సీసీ ఆధ్వర్యం
యువత దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని, విద్యార్థి దశలోనే దేశ రక్షణకు సంబందించిన అంశాలపై శిక్షణకు చక్కటి వేదిక ఎన్సీసీ అని ఎన్సీసీ 31వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ శ్రీధర్రావు, సుబేదార్ మేజర్ మాధవరావ