మెట్రో స్టేషన్లో ఖాళీ జాగా లేదంటూ ప్రయాణికులను అడ్డుకున్న ఘటనపై ఇప్పటివరకు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆగస్టు 26న రాయదుర్గం మెట్రో స్టేషన్ పరిధిలో జరిగినా, దీనిపై చర్యల�
నగరంలో మెట్రోకు ఆదరణ పెరుగుతున్న నష్టాల పేరిట ప్రయాణికులకు అరకొర వసతులే అందుతున్నాయి. మొదటి దశలో హైదరాబాద్ కేంద్రంగా 69 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి రాగా, నిత్యం 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కానీ మె
మెట్రో టికెట్ ధరల పెంపు ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారుతోంది. నిత్యం దూర ప్రాంతాల మధ్య రాకపోకలు చేసేవారిపై ఏకంగా రూ. 15 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అయితే ధరల పెంపుపై ఇప్పటికే ప్రయాణికులు తీవ్ర అసహనం �
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల ఛార్జీలు పెరిగాయి. మెట్రో రైలు కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు.
మెట్రో చార్జీలు పెంచే దిశగా అడుగులు పడుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే మెట్రో చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపింది. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు హయాంలో కూడా చార్జీలను
సౌకర్యవంతమైన ప్రయాణం.. కాలుష్యరహితం.. రణగొణ శబ్దాలు వినబడవు.. సాఫీగా.. దర్జాగా త్వరగా.. గమ్యస్థానాలకు.. ఇదీ మెట్రోపై నగరవాసులకు ఉన్న సదాభిప్రాయం. కానీ నేడు ఆ ప్రతిష్ఠ మసకబారుతున్నది.. మెట్రో ప్రయాణమంటే.. హడలిప�
పేరుకే ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం.. కానీ నిర్వహణ లోపంతో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు మెట్రో ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆఫీసులకు, ఇండ్లకు చేరుకునేందుకు, ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడాలని మెట్�
హైదరాబాద్ మెట్రోకు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఇంకా కార్యరూపంలోకి రాలేదు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా నగరవాసులకు అదనపు బోగీలతో మెరుగైన రవాణా సదుపాయం కల్పిస్తామంటూ మంత్రి శ్రీధర్ బాబు చ�
‘మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కనీసం నిలబడటానికి చోటు ఉండటం లేదు. కదలడానికి... మెదలడానికి అవకాశం ఉండటం లేదు. మెట్రో కోచ్లు పెంచండి.. 3 కోచ్లు ఉన్న మెట్రో రైలును ఆరు కోచ్ల వరకు పెంచండి’
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో మరో మైలురాయిని చేరుకుంది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నిమిషం తీరిక లేకుండా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం మెట్రో రైల్లో ప్రయాణించారు. హెచ్ఐసీసీలో రియల్ ఎస్టేట్ ప్రతిన�
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని..మెట్రో ప్రయాణికుల కోసం సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ను ప్రకటించింది ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ. ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రయాణికులు మూడు రోజులు పాటు వినియోగించుకోవ