Rain damage | మెట్పల్లి పట్నంతోపాటు ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మెట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. పలు గ్రామాల్లో దిగుబడి కి సిద్ధంగా ఉన్న వరి, నువ్వు పంటలకు తీవ్ర నష్�
Accident | జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణం 63వ జాతీయ రహదారిలో ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువ వంతెనపై శనివారం గ్రానైట్ లారీ, గూడ్స్ కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గ్రానైట్ లారీ డ్రైవర్ పరదేశి చౌదరి (35) క్యాబి�
Bores and wells | మెట్ పల్లి, ఏప్రిల్ 11: మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. వ్యవసాయ బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. రైతులు తమ పంట పొలాలను కాపాడుకునేందుకు అలచాట్లు పడుతున్నారు.
పసుపు రైతులు మద్దతు ధర కోసం పోరుబాట పట్టారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని నలుమూలల నుంచి మెట్పల్లికి తరలివచ్చారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి 63వ జాతీయ రహదారి మీదుగా ర్యాలీగా పాతబస్టా�
పసుపునకు కనీస మద్దతు ధర రూ.15 వేలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. రైతు ఐక్యవేదిక నాయకులు మంగళవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు క్రయ,విక్రయాల తీరును పర�
సంతోషంగా బంధువుల పెళ్లికి బయలు దేరిన ఆ భార్యాభర్తలను విధి వెంటాడింది. బస్సు ఢీకొని భర్త అక్కడికక్కడే చనిపోగా, తీవ్ర గాయాలపాలైన భార్య దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. పోలీసులు, స్థానికుల �
Karimnagar | తాళం వేసిన ఇండ్లనే టార్గెట్గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ(Inter-district thief) మిట్టపల్లి లక్ష్మణ్ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
Car Overturn | మెట్పల్లి , ఫిబ్రవరి 8: మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని వెంకటరావుపేట శివారులో 63వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకు వృద్ధాప్యం లో తన సంరక్షణ చూసుకుంటాడునుకున్న ఆ తల్లికి నిరాశే ఎదురైంది. కొడుకు తీరుపై అధికారులకు విన్నవించినా ఫలితం దక్కకపోవడంతో మెట్పల్లి ఆర్డీవో కార్యాలయం చుట్టూ ప్రద
రుణమాఫీ కోసం రైతులు గర్జించారు. రేవంత్రెడ్డి సర్కార్ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాలకు చెందిన వందలాది మంది రైతులు గురువారం మెట్పల్లిలో అఖిల పక్ష రైతు మహ�
Karimnagar | కరీంనగర్ జిల్లా పరిధిలోని మెట్పల్లి పోలీసు స్టేషన్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. గొడవ పడ్డ ఓ దంపతులిద్దరూ మెట్పల్లి పోలీసు స్టేషన్కు వచ్చారు. పోలీసు స్టేషన్ ఎదుటనే �
జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో (Gurukula School) ముగ్గురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన వారిని దవాఖానకు తరలించారు.
అదిలాబాద్ జిల్లాలో (Adilabad) పత్తి విత్తనాల కొరత రైతులును వేధిస్తుంది. రాశి-2 పత్తి విత్తనాల కోసం రైతులు వారం రోజులుగా పడి గాపులు కాస్తున్నారు. మంగళవారం విత్తనాలు రావడంతో రైతులు విత్తన దుకాణాల వద్ద బారులు తీరా