మెట్పల్లి| జిల్లాలోని మెట్పల్లిలో భారీ చోరీ జరిగింది. మెట్పల్లిలోని కళానగర్లో మూడు ఇండ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న మూడిండ్లలో చొరబడిన దుండగులు 41 తులాల బంగారు, వెండి ఆభరణాలు, రూ.40 లక్�
కరోనా టెస్టింగ్ కిట్లు | మెట్పల్లి, కోరుట్ల ప్రభుత్వ దవాఖానల్లో మరిన్ని కరోనా టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది. ఈ రెండు దవాఖానల్లో రేపటి నుంచి 7,500 కిట్లు అందుబాటులో ఉండనున్నాయి.