మెట్పల్లిలో వీధి కుక్కలు (Stray Dogs) వీరంగం సృష్టించారు. స్కూల్కు వెళ్తున్న విద్యార్థులపై దాడికి చేశాయి. దీంతో పది మంది చిన్నారులు గాయపడ్డారు. పట్టణంలోని బోయవాడలో ఉన్న కాన్వెంట్ హై స్కూల్కు విద్యార్థులు వ�
పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు కొమ్ముల జీవన్ రెడ్డి పేర్కొన్నారు. క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణ�
బీడీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. ఏఐటీయూసీ అనుబంధ విభాగం బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం మెట్పల్లి పట్టణ సమీపంలోని వెల్లుల్ల రోడ్డులో గల సాంబాజీ బీడీ కంపెనీ ప్ర�
మెట్పల్లి పట్టణంలోని త్రిశక్తి ఆలయ చతుర్థి వార్షికోత్సవ వేడుకలను ఆలయ అర్చకులు విధమౌళి శర్మ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. వేద పండితులు పుణ్యా వచనం 108 కలిశాలతో అభిషేకం, కుంభాభిషేకం తదితర ప్రత్యేక పూజ�
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని మెట్పల్లి సీనియర్ సివిల్ కోర్టు జడ్జి నాగేశ్వరరావు అన్నారు. యోగ దినోత్సవం లో భాగంగా శనివారం మెట్పల్లి కోర్టు ఆవరణలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో యోగా కార్�
మండలంలోని ముత్యంపేటలో సోమవారం మెట్పల్లి టీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ దేవరాజు గ్రామస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ప్రయాణంలో భద్రతతో పాటు సురక్షిత గమ్యా�
ఆర్ఎస్ రజతోత్సవ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆహ్వానం మేరకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అమెరికాకు వెళ్లారు.
గోవులను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెట్పల్లి మండల పశువైద్యాధికారిణి డా. మనీషా తెలిపారు. మండలంలోని గండిహనుమాన్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా సరిహద్దు చెక్పోస్టును గురువా�
ఆర్టీసీ డిపో నుంచి ఆరపేట శివారు వరకు ప్రమాదాల నివారణ లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం తాత్కాలిక మరమ్మతులు చేశారు.
గత రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలు వెలగటూర్ మండలంలో శుక్రవారం గంటపాటు ఎడతెరిపి లేకుండా దంచి కొట్టింది. ఈ వర్షాల వల్ల రోడ్లపైన వరద ప్రవహించింది.
మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని ఆర్ పేట శివారులో గల శివాలయం సమీపంలో 63వ జాతి రహదారిపై జరిగిన ప్రమాదంలో ఆర పేట గ్రామానికి చెందిన చక్రాల రాజం( 55)కు తీవ్ర గాయాలయ్యాయి .
మెట్పల్లి మండలం ఆత్మనగర్ గ్రామ శివారులోని గుడుంబా స్థావరంపై మెట్పల్లి పోలీసులు బుధవారం దాడి చేశారు. మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పది లీటర్ల గుడుంబాను స్వాధీనం చేస�
ఐదో తరగతి చదువుతున్న బాలికపై విద్యార్థిని నేర్పించాల్సిన కీచక టీచర్ పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది. మెట్పల్లి డివిజన్ పరిధిలో ఓ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.