ఉపరిత ఆవర్తన ద్రోణి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, దక్షిణ జార్ఖండ్ మీదుగా బంగాళాఖాతం వరకు సముద్రమట్టం నుంచి 3.1-5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులపాటు భారీ వర్షాలు కు�
చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 6 నుంచి 11వరకు ఉరుము లు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపి
వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు ప్రజలు, రైతులకు సవాల్గా మారుతున్నాయి. అకాల, భారీ వర్షాలు సైతం పంటలను దెబ్బతీస్తూ రైతులకు తీవ్రనష్టాన్ని కలిగిస్తున్నాయి.
ఈ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా మారనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే
దేశంలోని చాలా ప్రాంతాల్లో జూలై నెలలో సాధారణం కన్నా అధిక స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం సూచించింది. మధ్య భారతం, ఉత్తరాఖండ్, హర్యానాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతోపాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణశాఖ గురువారం ఒక ప్రకటన తెలిపింది. ఈ సీజన్లోనే అత్యధికంగా ఆదిలాబాద�
రుతుపవనాలు బలపడుతుండటంతో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం �
రాష్ట్రంలో రుతుపవనాల కదలిక నెమ్మదించింది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఈ పరిస్థితులు మరో 5 రోజులపాటు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి కింది�
రాష్ట్రవ్యాప్తంగా వేసవి సీజన్లో అధిక వర్షపాతం నమోదైన్నట్టు వాతావరణశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. కురవాల్సిన మోతాదుకంటే అధికంగా ఈ ఏడాది వేసవిలో వర్షం కురిసిందని తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి వాయుగుండంగా మారిందని, ఈ ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. పారాదీప్నకు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమ�
నైరుతి రుతుపవనాలు బుధవా రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించా యి. దీంతో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడ�
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణశాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అంచనా వేసిన సమయం కంటే ముందుగానే వచ్చినట్టు తెలిపింది. ఉత్తర తెలంగాణపై ద్రోణి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో �