నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు లక్షద్వీప్, కేరళ రాష్ట్రంలో పూర్తి గా.. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. వచ్చే రెండ్రోజుల్లో మధ్య అరేబియన్ సముద్ర�
Rains | నైరుతి రుతుపవనాల కదలిక ఆశాజనకంగా ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే అధిక వేగంతో కదులుతున్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే వేగం కొనసాగితే ఈనెల 24న కేరళను తాకే అవకాశాలున్నాయని పేర్కొన్నది. సాధారణం (జూన్1) కంటే ముందుగా 27నాటికి �
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు పంపింది. దేశానికి అత్యధిక వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు మంగళవారం మధ్యాహ్నం నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట�
ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావారణశాఖ చల్లని కబురు చె ప్పింది. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని శనివారం ప్రకటనలో పేర్కొన్నది.
రాష్ట్రంలో కొన్నిరోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు భానుడి భగభగలు ఉం టుండగా, సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
Red Alert | ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో భారీ వర్షాలు , మరికొన్ని జిల్లాలో మోస్తారు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ , ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వర్షాలు కురుస్�