సైబర్ నేరగాళ్లు కొత్త కొత్తదారుల్లో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్లో పెండ్లి ఆహ్వానం సందేశం పంపి..అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.2 లక్షలు కాజేశారు.
సందేశాత్మక చిత్రాల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని గోదావరిఖని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి (ఏసీపీ) మడత రమేష్ అన్నారు. తెలంగాణ లైఫ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో రాపల్లి కుమార్ పటేల్ రచన, దర్శకత్వంలో నిర్మిస్�
New Justice Statue | అన్ని కోర్టుల్లో కళ్లకు గంతలు, ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో కత్తి ఉన్న న్యాయదేవతా విగ్రహాలు కనిపిస్తాయి. చట్టం ముందు సమానత్వాన్ని కళ్ల గంతలు, న్యాయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్పుల వెల్లడిని త్రాసు స�
సినీ నిర్మాత కేపీ చౌదరి అరెస్టుతో సినీ పరిశ్రమలోని కొంత మంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గోవా నుంచి తీసుకొచ్చిన 100 గ్రాము ల కొకైన్ను కిస్మత్పూర్ పరిసరాల్లో అమ్మేందుకు యత్నిస్తూ 14న పోలీసులకు దొర
యూ ట్యూబ్ లింకులు క్లిక్ చేసి డబ్బు సంపాదించవచ్చనే ఆశతో.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పలు సార్లు పెట్టుబడి పెట్టి రూ. 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పార్ట్టైమ్ జాబ్ పేరుతో బాధితుడికి వాట్సాప్కు మెసేజ్ వచ
పోలీసు అధికారులంతా చెవులు విప్పి వినాలి. రాబోయే ఎన్నికల్లో అందరి ఖాతాలు సరిచేస్తాం’ అని కమల్నాథ్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షాన పోలీసులు, అధికార యంత్రాంగం వ్యవహరిస్తుండంపై ఆయన ఈ మేర�
టీం ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీన ఢిల్లీ నుంచి రోర్కీ వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టింది. ప్రమాదం
దేశంలో విభజన బీజాలు నాటే విద్వేషాన్ని వ్యాప్తి చేయకుండా ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించేలా యువత చొరవ చూపాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు.
‘కోరికలు లేకపోతే మనిషి సుఖంగా జీవించగలుగుతాడు’ అని ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మికవాదులు పలుకుతూ ఉంటారు. ‘మా కోరికలు అసలు తీరడం లేదు’ అని చాలామంది వాపోతుంటారు. అయితే విశ్వరచన రహస్యం ఎవరికీ తెలియదు. ‘నిత్�
ముంబై: తిరిగి రావాలనుకునే వారు రాచ్చని ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేన నేత ఆదిత్య ఠాక్రే పిలుపునిచ్చారు. వారికి పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు. ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలకు సందేశం ఇచ్చారు. కాగా, అ