Minister Srinivas Goud | బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన జిల్లా.. నేడు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి చేరుకున్నదని, తెలంగాణ ఏర్పడిన తరువాత మహబూబ్నగర్ రూపురేఖలు మారిపోయాయని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్�
ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. మేళాలో 1500 మందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు. ఈ సందర
MLC Kavitha | తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిజామాబాద్లో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళాను ఏ�
రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత న�
: విద్యార్థుల వద్దకే వచ్చి ప్రముఖ సంస్థలు, కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం గొప్ప అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం గోషామహల్ నియోజకవర
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో మంగళవారం పీజీకే టెక్నాలజీ సహకారంతో ఏర్పాటు చేసిన జాబ్మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా
జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ మేళాలో ట్రాన్స్జెండ
కరీంనగర్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల 11న మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు పోలీసు క మిషనర్ సుబ్బారాయుడు తెలిపారు. గురువా రం కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వ
నిరుద్యోగికి ఉద్యోగం కుటుంబానికి భరోసానిస్తుందని రాష్ట్రంలోని పేదలందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆదుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన కూకట్పల్లి వైజంక్షన్ సమీపంలోని మెట్రోట�
డెక్కన్ బ్లాస్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మన్నన్ఖాన్ ఆధ్వర్యంలో మాసబ్ట్యాంక్ ఖాజామెన్షన్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన హైదరాబాద్ మెగా జాబ్మేళా విజయవంతం అయింది.
ఎల్బీనగర్లోని సరూర్నగర్ ఇండోర్స్టేడియంలో నిర్వహించిన మెగా జాబ్మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో
సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న నిర్వహించే మెగా జాబ్మేళా కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టీఎస్ఎస్టీఈపీ (తెలంగాణ రాష్ట్ర శిక్షణ, ఉపాధి సొసైటీ) ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నారు.