Minister Errabelli | జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించాలని మెగా జాబు మేళా నిర్వహిస్తున్నాం. మొత్తం 80 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. దీని వలన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడుతాయని పంచాయతీరాజ్ శా�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం లక్కోరాలో నిర్వహించిన మెగాజాబ్మేళాకు విశేష స్పందన లభించింది. 4500 మందికి పైగా ఇంటర్వ్యూలకు హాజరుకాగా 1,236 మందికి కొలువులు లభించాయి.
దేశంలో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కేసీఆర్ సర్కార్దేనని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణలో కొత్తగా తొమ్మిది లక్షల �
Minister Errabelli | తొర్రూరు పట్టణంలో ఈనెల 20వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. పెద్దవంగర మండలంలోని పలు తండాల్లో తండా బాట నిర్వహిస్తున్న సందర్భంగా �
యువత కష్టపడి అవకాశాలను అందిపుచ్చుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మంగళవారం టాస్క్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మెగ�
వచ్చే నెల 2 వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పాలమూ రు కలెక్టరేట్లో జాబ్మేళాకు సంబంధించిన
మెగా జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, వైద్యం తదితర రంగాలకు చెందిన 60 ప్రముఖ కంపనీలు పాల్గొనగా... 2,184 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. 730 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
Medak | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలోఈ నెల 17వ తేదీన మెదక్ జిల్లా కేంద్రంలోని సాయిబాలాజీ గార్డెన్స్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ సుభాష�
నాడు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన జిల్లా.. నేడు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి ఎదిగిందని, తెలంగాణ ఏర్పడిన తరువాత మహబూబ్నగర్ రూపురేఖలు మారిపోయాయని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీని�