జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టీఎస్ఎస్టీఈపీ (తెలంగాణ రాష్ట్ర శిక్షణ, ఉపాధి సొసైటీ) ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నారు. 60 కంపెనీలు పాల�
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ములుగు మండలం జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఈనెల 21న ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. సుమారు 20 వరకు కార్పొరేట్ కంపె�
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఒక లక్ష్యంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన మేళాకు సుమారు 70కి
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పీర్జాదిగూడ సెట్విన్
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సారథ్యంలో, మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నార
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తన జన్మదినం సందర్భంగా గురువారం సెట్విన్, ధ్రువ కన్సల్టెన్సీ సంస్థల సహకారంతో సీతాఫల్మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్మేళా
ఏఐ, రోబోటిక్, ఫార్మాలో యువతకు అపార అవకాశాలు గవర్నర్ తమిళిసై, జేఎన్టీయూ వీసీ నరసింహారెడ్డి జేఎన్టీయూలో మేగా జాబ్మేళా ప్రారంభం 50 వేలకు పైగా యువత హాజరు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో పాటు చుట్టుపక్
సుల్తాన్బజార్, సెప్టెంబర్ 7 : వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి గురువారం మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారి జయశ్రీ తెలిపారు. ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, హెచ్పీ,