Sharad Pawar | మహారాష్ట్రలోని శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన ఎంపీల బృందం సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని ఈ బృందం సుమారు �
Girl Visits Jail To Meet Lover | ఒక బాలిక తన ప్రియుడ్ని కలిసేందుకు జైలు వద్దకు చేరుకున్నది. నకిలీ ఆధార్ కార్డ్ సమర్పించింది. చెకింగ్ సమయంలో ఆమె జేబులో పది లైవ్ బుల్లెట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ బాలికతో పాటు ఆమె వెంట ఉన్న
CJP meet Rakesh Tikait | రైతులు, విద్యార్థులు కలిసి అన్ని వైపుల నుంచి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేర్కొంది. దీని కోసం రైతులు, విద్యార్థులు, యువతతో కూడిన ఉమ్మడి వేదిక ఏర్పాటుకు ప్రయత్
teen beaten to death | ఒక యువకుడు తన ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెను కలిశాడు. గమనించిన యువతి కుటుంబ సభ్యులు అతడ్ని పట్టుకుని కొట్టి చంపారు. యువకుడి కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
DMK to skip INDIA bloc meet | ప్రతిపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి సమావేశం జూన్ 8న ఢిల్లీలో జరుగనున్నది. అయితే తమిళనాడు ఎన్నికల విషయంలో కాంగ్రెస్తో విభేదాల నేపథ్యంలో ఎంకే స్టాలిన్ నేతృతంలోని డీఎంకే గైర్హాజరు కానున్నది.
PoK Man Crosses LoC | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)కు చెందిన ఒక వ్యక్తి సరిహద్దులోని నియంత్రణ రేఖ దాటాడు. జమ్ముకశ్మీర్లోని ఊరి సెక్టార్లోకి ప్రవేశించి ప్రియురాలిని కలుసుకున్నాడు. ఇది తెలుసుకున్న ఆర్మీ సిబ్
Karnataka Congress MLAs | కర్ణాటక కాంగ్రెస్లో పదవుల పందేరం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రి పదవుల కోసం సుమారు 30 మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేలా సీఎం సిద్దరామయ్యపై అధ
NCP leaders met Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకులు కలిశారు. విమాన ప్రమాదంలో మరణించిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పోర్ట్ఫోలియోలపై చర్చించారు. ఆయన నిర్వహించిన మ
Lalu Prasad Yadav | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ను ప్రతిపక్ష ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి కలిశారు. దీంతో ఆయనపై బీజేప�
చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు మట్టెల బాలయ్య, దండి రంజిత్ లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా వారి కుటుంబాలను బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, పార్టీ మ
Uddhav meets Fadnavis | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం కలిశారు. కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఆయన వెంట ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే పాలకపక్షంలోకి మారాలని దేవ
బోధన్ పట్టణానికి చెందిన భారత అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు శుక్రవారం హైదరాబాదులో బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీస
Air India flight crash | కూలిన విమానంలో ఖుష్బూ రాజ్పురోహిత్ అనే నవ వధువు కూడా ఉన్నది. రాజస్థాన్ బలోతారా జిల్లాలోని అరబా గ్రామానికి చెందిన ఆమె పెళ్లి తర్వాత తొలిసారి లండన్లో ఉన్న భర్త వద్దకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియ�
తెలంగాణ రాష్ట్ర జెన్కో సీఎండీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏస్ హరీశ్ ను రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ 1535 యూనియన్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.