జాతీయ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఆలిండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల సంఘం ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావును కలిశారు.
కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన రెండు కొత్త కోర్టుల ప్రారంభోత్సవానికి గురువారం తిరుపతి వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, ఈసీ సభ్యులు తోటకూరి శ్రీ�
దేశవ్యాప్తంగా విద్యుత్తు కోతలు ఉంటే, తెలంగాణలో మాత్రం 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఎని�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ఈరోజు మెగాస్టార్ చిరంజీవి కలువనున్నారు. ఏపీలో సినిమా టికెట్ల విషయంపై చర్చించనున్నారు. సినీ పరిశ్రమ, అధికార పార్టీ ప్రతినిధుల మధ్య టికెట�
కొత్తగూడెం : సింగరేణి రైటర్బస్తీ కాలనీలో పుట్టి పెరిగి , చదివిన విద్యార్థులు 50ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. పలు సంస్థల్లో పనిచేస్తున్నవారు, పనిచేసి పదవీ విరమణ పొందిన వారంతా 50 ఏండ్ల తరువాత మళ్లీ కలుసుకున్న�
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తున్నది. పార్టీ సీనియర్ నేతలైన సీఎం భూపేష్ బాఘేల్, ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ డియో మంగళవారం ఢిల్లీలో రాహుల్ గ�
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, దలైలామా ప్రతినిధితో సమావేశం కావడంపై చైనా గురువారం మండిపడింది. టిబెట్ను చైనాలో భాగంగా గుర్తించాలన్న వాషింగ్టన్ నిబద్ధతను ఉల్లంఘించినట్లుగా ఆరోప�
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆదివారం కలిశారు. ఉత్తరప్రదేశ్లో తాజా రాజకీయాలు, జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తదితర అంశా�
న్యూఢిల్లీ: పంజాబ్కు చెందిన కాంగ్రెస్ అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. 2019లో మంత్రి పదవిని వీడిన నాటి నుంచి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తీరుపై ఆయన మండిపడుతు�