విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు సంకల్పంతో ఉద్యమిస్తామని బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ శుక్రవారం వెల్లడించారు. ఈ ప్లాంట్ పునరుద్ధరణ కోసం బీఆర్ఎస్ భా�
అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సీనియర్ నేత శశి థరూర్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సోమవారం టెన్ జన్పధ్లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు.
జాతీయ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఆలిండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారుల సంఘం ప్రతినిధులు బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావును కలిశారు.
కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన రెండు కొత్త కోర్టుల ప్రారంభోత్సవానికి గురువారం తిరుపతి వచ్చిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, ఈసీ సభ్యులు తోటకూరి శ్రీ�
దేశవ్యాప్తంగా విద్యుత్తు కోతలు ఉంటే, తెలంగాణలో మాత్రం 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఎని�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ఈరోజు మెగాస్టార్ చిరంజీవి కలువనున్నారు. ఏపీలో సినిమా టికెట్ల విషయంపై చర్చించనున్నారు. సినీ పరిశ్రమ, అధికార పార్టీ ప్రతినిధుల మధ్య టికెట�
కొత్తగూడెం : సింగరేణి రైటర్బస్తీ కాలనీలో పుట్టి పెరిగి , చదివిన విద్యార్థులు 50ఏండ్ల తర్వాత కలుసుకున్నారు. పలు సంస్థల్లో పనిచేస్తున్నవారు, పనిచేసి పదవీ విరమణ పొందిన వారంతా 50 ఏండ్ల తరువాత మళ్లీ కలుసుకున్న�