జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మి(మేడిగడ్డ)బరాజ్కు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది.
ఏపీ బనకచర్ల ప్రాజెక్టు కోసం మన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బరాజ్ను బలిపెడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కమిషన్ ని�
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కనీటిని కూడా ఎత్తిపోయకుండా గతానికి మించి పంటలు పండించామని గత సీజన్లో గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కారు, ఇప్పుడు చేతులెత్తేసినట్టు కనిపిస్తున్నది.
కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకుండా.. తెలంగాణను ఎడారిగా మార్చేందుకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను మరోసారి విప్పి చెప్పేందుకు బీఆర్ఎస్ బృందం సిద్ధమైంది. అందుకోసం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై అక్కసుతో రైతులను ఆగం చేయవద్దని, కక్షసాధింపు చర్యలు మానుకొని నాట్లు వేసుకునేందుకు సాగునీరు ఇవ్వాలని మాజీఎంపీ వినోద్కుమార్ సూచించారు. ప్రభుత్వం కన్నెపల్లి పంపుహౌస్ నుంచ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్కు ప్రవాహం త గ్గింది. శుక్రవారం 82,330 క్యూసెకుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నార�
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లను ఇవ్వాల్సిన బాధ్యత సెంట్రల్ డిజైన్స్ ఆర్డనైజేషన్ (సీడీవో) సీఈదేనని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.
యాభై ఏండ్ల పాలనలో తెలంగాణ నీటి పారుదల రంగాన్ని, సాగు రంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రశ్నించారు.
‘కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చాక తొమ్మిదన్నరేండ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధం.