మేడిగడ్డ బరాజ్ నుంచి కిందికి పోతున్న గోదావరి ప్రవాహాన్ని కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఎత్తిపోయమంటే ప్రభుత్వం మొండికి పోతున్నది. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయకుండానే అన్నారం, సుందిళ్ల బరాజ్ల్లోకి, అక్కడ
Harish Rao | మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయవచ్చు అనే కనీస అవగాహన ముఖ్యమంత్రికి లేకపోవడం దౌర్భాగ్యమన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
Kaleshwaram | కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఉమ్మడి రాష్ట్రం తరహాలోనే పరిపాలన సాగిస్తున్నది. తెలంగాణ రైతులను కష్టపెడుతూ ఆంధ్రపదేశ్ ప్రయోజనాల కోసం పని చేస్తున్నది. గోదావరి నీటి వినియోగంలో పూర్తిగా సమైక్య రాష్ట్రంల
Kannepalli Pump House | ఎల్ నినో సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపింగ్ స్టేషన్ల నుంచి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టి, తద్వారా పంటలు.. రైతుల ప్రయోజనాలను కాపాడాలని తెలంగాణ విశ్రాం�
మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రస్తుతం 89,230 క్యూసెకుల ప్రవాహం ఉన్నదని, ఆ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు వాడుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించా�
తెలంగాణలో సూపర్ ఎల్ నినో కరువును తీవ్రతరం చేసింది. అదే సమయంలో రాజకీయ వేడిని కూడా పెంచింది. ఈనెల 5న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ శ్రేణులు కాంగ్రెస్.. సర్కార్
Harish Rao | మేడిగడ్డ దగ్గర చిన్న రబ్బర్ డ్యామ్ వేసి మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్లు వాడుకోవచ్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీర్లు ఒక రిపోర్ట్ ఇచ్చారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు చిత్తశుద్ధి �
Kaleshwaram | ‘ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు వంద అబద్ధాలు ఆడుతారు’ అనడానికి కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వైఖరే నిదర్శనం. కేవలం రెండు పిల్లర్లు కుంగిపోగా.. మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని మొదట ప్రచారం చేసింది క�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం భారీగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఆదివారం బరాజ్కు 90,580 క్యూసెకుల వరద రాగా, అధికారులు 85 గే�