జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి శివారులో మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ కంపెనీ గెస్ట్హౌస్ ఆదివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. వెంటనే కంపెనీ ప్రతినిధులు అగ్నిమాపక శా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్లో ఓ కార్మికుడు గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన ప్రవీణ్గుప్తా (37) బరాజ్ వద్ద పని చేస్తు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని మేడిగడ్డ, అన్నారం బరాజ్ను గురువారం ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్.. కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పరిశీలించారు. మేడిగడ్డ వద్ద కొనసాగుతున్న �
తెలంగాణలో బీడువారిన లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చరిత్రాత్మకమని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నల్లాని ప్రవీణ్రావు పేర్కొన్నారు.
సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల మేడిగడ్డ టూర్లో కొత్తదనమేమీ లేదు. గతంలో రెండుసార్లు వచ్చినప్పుడు పాడిన పాటే పాడారు. సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వివే�
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఎల్నినో ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నది. వారం క్రితమే ఈ మేరకు నివేదికలు విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలని, నీటి సంరక్�
గోదావరి కాంగ్రెస్ సర్కార్కు ఓ పిక్నిక్ స్పాట్లా మారింది. పునరుద్ధరణ కమిటీ పేరుతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం మరోసారి మేడిగడ్డ టూర్కు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీ పీసీసీ హోదాలో రాహుల్గాంధీతో ఒకసారి, �
‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటికి వస్తే రేవంత్రెడ్డికి వణుకు పుడుతున్నది. కేసీఆర్ అంటే సీఎంకు అంత భయమెందుకో’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా
మేడిగడ్డ బరాజ్ను నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ మరమ్మతు చేస్తామని చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కావాలని పక్కన పెట్టారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రెండున్నరేళ్లు రైతులను కష్�
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ బృందం ఈ నెల 18న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ను సందర్శించనుందని భూ పాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి తెలిపా�
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిజం నిప్పులాంటిది.. అది అబద్ధపు పొరలను చీల్చుకుంటూ బయటకు రాక తప్పదు. నిన్నటి వరకు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎద్దేవా చేసి, ‘లక్ష కోట్లు గంగలో కలిశాయి‘ అంటూ గొంతు చించుకున్న కాం�
Jeevan Reddy | మార్పు రావాలి.. రేవంత్ పోవాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ‘మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి’ అన్నారని, తీరా ఇప్పుడు పరిస్థితి మారిందని, రెండేండ్లలోనే మార్పు రావా�