ఇరిగేషన్ శాఖలో సీనియారిటీతో సంబంధం లేకుండా పోస్టింగ్ల ప్రక్రియ ఇష్టానుసారం కొనసాగుతున్నది. ఇటీవల ఇచ్చిన ప్రమోషన్లలో పలు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలొచ్చాయి.
ప్రభు త్వం ఎట్టకేలకు ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్కుమార్కు పోస్టింగ్ ఇచ్చింది. ఉద్యోగ విరమణ రోజే కరీంనగర్ ఈఎన్సీగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో ప్రజాస్వామ్యయుతంగా 14 ఏండ్లపాటు సుదీర్ఘ పోరు సల్పి తెలంగాణను సాధించుకున్నాం. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలు కేసీఆర్
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులకు సంబంధించి డిజైన్లను సమకూర్చేందుకు ప్రత్యేకంగా కన్సల్టెన్సీని నియమించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Medigadda | కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణ వరదాయిని. గోదావరిలో తెలంగాణ వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే నీళ్లు ఎలా ఎత్తిపోస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం కూలిందని, రూ.లక్ష కోట్లు గంగలో పోశారని, ఆ నీటితో ఎకరా
ఒక పండ్ల చెట్టు ఉన్నది. దాని ఫలాలు తినాలంటే రోజూ దానికి నీళ్లు పోయాలి. పాదులు తీసి కంటికి రెప్పలా చూసుకోవాలి. తెగుళ్లు సోకితే మందులు వేసి బాగు చేసుకోవాలి. ఈ లొల్లి అంతా మనకెందుకు అనుకుంటే చెట్టును కూకటివే�