ఇటీవల కల్తీ కల్లు సృష్టించిన కల్లోలానికి 31 మంది అస్వస్థతకు గురికాగా, ఐదుగురు ప్రాణాలు విడిచారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు తప్పెవరిది అనేది ప్రశ్నగానే మిగిలింది. పొద్దంతా పనిచేసి అలసిప
అనారోగ్యం కారణంగా సుమారు పదినెలలుగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండి వైద్య చికిత్స తీసుకున్న ప్రొటెం మాజీ చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి బుధవారం సన్నిహితులు, పార్టీ ముఖ్యనేతలు, అభిమానులతో లక్ష్మీగార�
పేదలకు వైద్యం అందించాల్సిన సర్కారు ఆసుపత్రిలో అదే రోగుల ముక్కులు పగిలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వైపు జబ్బు తగ్గించుకుందామని ఆసుపత్రికి వస్తే.. ఇక్కడే ముక్కు పుఠాలం ముక్కలయ్యేంత గబ్బు కొడుతోంది. దీ�
వైద్యరంగంలో కృత్రిమ మేధ అనూహ్య మార్పులను తీసుకొస్తున్నది. ఇప్పటికే వైద్య చికిత్సలు, సర్జరీలకు ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థల వినియోగం పెరుగుతుండగా ఇప్పుడు ‘ఫేస్ ఏజ్' టూల్స్ వినియోగం మొదలయ్యింది.
Nallagonda | నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్లో(Nallgonda Government Hospital) డాక్టర్లు లేక గర్భిణీల అవస్థలు పడ్డారు. ఇద్దరు డ్యూటీ డాక్టర్లకు గాను.. ఆన్ డ్యూటీలో ఒకరే డాక్టర్ విధులు నిర్వహించారు. చెకప్ కోసం వచ్చిన దాదాపు 100 మంది గర్భి�
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజన గ్రామానికి మంగళవారం ములుగు డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య వైద్యసిబ్బందితో కలిసి వెళ్లారు.
CM Revanth Reddy | షాద్నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించార�
వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చి హత్యకు గురైన బంగ్లాదేశ్ అధికార పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొమ్మెర అంజన్న-భాగ్యలక్ష్మి దంపతుల కూతురు సాయిపల్
EPFO | ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమకు వ్యక్తిగతంగా గానీ, కుటుంబ సభ్యుల వైద్య చికిత్సకయ్యే ఖర్చుల కోసం తమ పీఎఫ్ ఖాతాల నుంచి 68జే నిబంధన కింద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు.
Golden Hour | రోడ్డు ప్రమాద బాధితులకు గొప్ప ఉపశమనం కలగనుంది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో కేంద్రం కొత్త పథకం తీసుకొస్తున్నది. దీని ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత �