ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో గుట్టలపై ఉన్న పెనుగోలు గిరిజన గ్రామానికి మంగళవారం ములుగు డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య వైద్యసిబ్బందితో కలిసి వెళ్లారు.
CM Revanth Reddy | షాద్నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించార�
వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చి హత్యకు గురైన బంగ్లాదేశ్ అధికార పార్టీ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో సోమవారం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొమ్మెర అంజన్న-భాగ్యలక్ష్మి దంపతుల కూతురు సాయిపల్
EPFO | ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమకు వ్యక్తిగతంగా గానీ, కుటుంబ సభ్యుల వైద్య చికిత్సకయ్యే ఖర్చుల కోసం తమ పీఎఫ్ ఖాతాల నుంచి 68జే నిబంధన కింద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు.
Golden Hour | రోడ్డు ప్రమాద బాధితులకు గొప్ప ఉపశమనం కలగనుంది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో కేంద్రం కొత్త పథకం తీసుకొస్తున్నది. దీని ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత �
రోడ్డు ప్రమాద బాధితులకు దేశవ్యాప్తంగా నగదు రహిత వైద్య చికిత్స సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. మూడు నుంచి నాలుగు నెలల్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి రావచ్చని కేంద్ర రవాణా, రహదారుల �
ఆరోగ్య తెలంగాణ స్థాపనే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.
అతి జ్వరంతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన బీఆర్ఎస్ నాయకుడు మాడ్గుల రమేశ్ మెరుగైన వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసాగా నిలిచారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన రమేశ్ పది రోజుల క్రితం తీవ్
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాణం పోస్తున్నది. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి వేల కోట్ల నిధులు కేటాయిస్తూ సర్కార్ దవాఖానలను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు
ప్రజల ఆరోగ్యంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఓల్డ్ సఫిల్గూడ ప్రాంతానికి చెందిన నాగరాజు గత కొన్ని నెలల నుంచి పక్క వెనుక భాగానికి చెందిన ఎ
రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నా�