ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం 25 శాతం ఉచిత చికిత్స కోటా కింద క్యాన్సర్ బాధితురాలికి వైద్యం అందించాలని హైకోర్టు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని ఆదేశించింది. జగిత్యాల జిల్లా మల్యాల మండ
బాన్సువాడ ప్రభుత్వ వంద పడకల మాత శిశు ఆసుపత్రి వైద్యం వికటించి ఐదుగురు బాలింతలు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ దవాఖానలో ఏమైందో ఏమో తెలియని పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు.
Aadhaar Card | ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయాలంటే రోగికి విధిగా ఆధార్కార్డు ఉండాలా? లేకపోతే వైద్యం అందించరా? దీనిపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోగి వెంట సహాయకుడు లేకపోతే వైద్యం చ�
సమయం.. ఉదయం ఎనిమిది గంటలు. ఆపరేషన్ గది బయట లైటు వెలిగింది. హార్ట్ మానిటర్ చప్పుడు స్పష్టంగా సెకండ్లను లెక్కపెడుతున్నట్టు వినిపిస్తున్నది. ఎమర్జెన్సీ సర్జరీకి సరంజామా సిద్ధమైంది. వీటన్నిటితో పోటీ పడుత
సరైన వైద్యం అందక ఓ బాలుడి ప్రాణం పోయింది. 16 గంటల పాటు మూడు పెద్ద దవాఖానలు తిరిగినా ఆ తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగిలింది. సీఎం సొంత జిల్లాలోనే జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల దుస్థితికి అద్దం పడు�
వేతనం రాక వైద్యం చేయించుకోలేని స్థితిలో వంట కార్మికురాలు గండెపోటుతో కుప్పకూలిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో 18 మంది మహిళలు అవుట్ �
ఇటీవల కల్తీ కల్లు సృష్టించిన కల్లోలానికి 31 మంది అస్వస్థతకు గురికాగా, ఐదుగురు ప్రాణాలు విడిచారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు తప్పెవరిది అనేది ప్రశ్నగానే మిగిలింది. పొద్దంతా పనిచేసి అలసిప
అనారోగ్యం కారణంగా సుమారు పదినెలలుగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండి వైద్య చికిత్స తీసుకున్న ప్రొటెం మాజీ చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి బుధవారం సన్నిహితులు, పార్టీ ముఖ్యనేతలు, అభిమానులతో లక్ష్మీగార�
పేదలకు వైద్యం అందించాల్సిన సర్కారు ఆసుపత్రిలో అదే రోగుల ముక్కులు పగిలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వైపు జబ్బు తగ్గించుకుందామని ఆసుపత్రికి వస్తే.. ఇక్కడే ముక్కు పుఠాలం ముక్కలయ్యేంత గబ్బు కొడుతోంది. దీ�
వైద్యరంగంలో కృత్రిమ మేధ అనూహ్య మార్పులను తీసుకొస్తున్నది. ఇప్పటికే వైద్య చికిత్సలు, సర్జరీలకు ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థల వినియోగం పెరుగుతుండగా ఇప్పుడు ‘ఫేస్ ఏజ్' టూల్స్ వినియోగం మొదలయ్యింది.