రోడ్డు ప్రమాద బాధితులకు దేశవ్యాప్తంగా నగదు రహిత వైద్య చికిత్స సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. మూడు నుంచి నాలుగు నెలల్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి రావచ్చని కేంద్ర రవాణా, రహదారుల �
ఆరోగ్య తెలంగాణ స్థాపనే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.
అతి జ్వరంతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన బీఆర్ఎస్ నాయకుడు మాడ్గుల రమేశ్ మెరుగైన వైద్యానికి మంత్రి కేటీఆర్ భరోసాగా నిలిచారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన రమేశ్ పది రోజుల క్రితం తీవ్
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాణం పోస్తున్నది. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి వేల కోట్ల నిధులు కేటాయిస్తూ సర్కార్ దవాఖానలను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు
ప్రజల ఆరోగ్యంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఓల్డ్ సఫిల్గూడ ప్రాంతానికి చెందిన నాగరాజు గత కొన్ని నెలల నుంచి పక్క వెనుక భాగానికి చెందిన ఎ
రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నా�
మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజక వర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్లో మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన
పేదలకు రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యసేవలను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఒకేరోజు మూడు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు శంకుస్థాపన చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అన�
ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని మెరుగైన నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. వైద్యశాలలకే పరిమితం కాకుండా ప్రజల చెంతకు వైద్య స
ఆశాకిరణం| యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరుజరుగుతున్న వేళ యోగా ఆశాకిరణంగా మారిందన్నారు.
ఢిల్లీ , మే11: కరోనా రోగుల చికిత్స కోసం రూ.2 లక్షలపైగా నగదు చెల్లింపులను స్వీకరించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఇందులో ఎర్రర్ను సవరిస్తూ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరక�
ప్రతి ఒక్కరూ అందమైన ముఖాన్నే కోరుకుంటారు. ముఖం అందంగా ఉంటే అందరిలో మనం ప్రత్యేకంగా ఉంటాం. అలాంటిది మన అందాన్ని హరించేలా ముఖంపై గోధుమ రంగు మచ్చలు వస్తే.. అనుభవించే వారి బాధ చెప్పనలవి కాదు.
ఊకదంపుడు ఉపన్యాసాలు.. ఉత్తుత్తి హామీలతో ఆర్భాటం చేసేవారిని మాటలతో కోటలు కడతారు అంటుంటారు. ఈ నానుడిని ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు కూడా ఆపాదిస్తుంటారు. కానీ ఏ ఎన్నికల్లో కూడా ఆధునిక వైద్య సేవలపై ప్రగల్భాల