తమకు కూడా ఇతర ఉద్యోగులకు అందిస్తున్న మాదిరిగా ట్రెజరీ ద్వారానే వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖాన ఎదుట శుక్రవారం మౌన ప్రదర్శన నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటితే.. చేతలు గడప దాటవు అనేందుకు వేతనాలు అందక టీ వీవీపీ, బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే హరీశ్ రావు విమర
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో పల్లె దవాఖానని ఆ�
Basti Dawakhana | బస్తీ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్కు పండగపూట కూడా పస్తులు తప్పలేదు. నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నార�
TDP leaders violence | ఏపీలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఆసుపత్రిలో బాధితుడిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నాయకులను అడ్డుకోవడంతో డాక్టర్ , వైద్య సిబ్బంది పై వారు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో ఖమ్మం జిల్లా సింగరేణి మండల వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నత అధికారుల ఆదేశాలతో ఆదివారం గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లె ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉచితంగా వైద్య సేవలందించేందకు పల్లె దవఖానాలను ఏర్పాటు చేశారు. పల్లె దవాఖానలు కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. నాణ్యమైన వైద్యసేవలందించడంలో వ�
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులకు రక్త పరీక్షలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సికిల్ సెల్ ఎనీమియా దినోత్సవం సందర్భంగా భద్రాచలం ఐటీడీ�
వైద్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. సారంగాపూర్ మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు రోజుల క్రితం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోడం అత్యంత బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయకల్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల చిట్టీ రామవరం బస్తీ దవాఖానను, పాత కొత్త�
విధి నిర్వహణలో పద్ధతి మార్చుకోకుంటే బదిలీ చేస్తాం అని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ హెచ్చరించారు. ఏజెన్సీలో ఉన్న బూర్గంపహాడ్ సీహెచ్సీ మ్యూజియంలా మారిందని, ఇక్కడ పనిచేసే వైద్యులు, సిబ్బంది ఎవరూ సమయపాల�
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేడి పదార్ధాలనే భుజించేలా చర్యలను చేపట్టే విధంగా వైద్య సిబ్బంది గ్రామాల బాట పట్టాలని డీ.ధర్మారం పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ హరిప్రియ పేర్కొన్నారు.
ఆరోగ్య సమస్యలు, ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురై ఆస్పత్రికి వచ్చే గిరిజనులు, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. మణుగూరు పట్టణంలోని వంద పడక