నిజామాబాద్ జిల్లాలో మెడికల్ షాపులపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతం లో పలు చోట్ల ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో లోటుపాట్లు బహిర్గతం అయ
నిజామాబాద్ జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ పనితీరు హాస్యాస్పదంగా మారుతోంది. తనిఖీలు చేపట్టకుండానే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆఫీస్లకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో జిల్లా �
నిబంధనలకు విరుద్ధంగా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయిస్తున్న పలు మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ షాపులను గురువారం డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ ఆకస్మీకంగా తనిఖీ చేశారు. నాలుగు రోజుల క్రితం ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు కల్తీ సిరప్ ఇచ్చాడని పెద్దపల�
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ బృందాలు గుర్రుపెట్టి నిద్రపోతున్నాయి. పక్క రాష్ట్రం పోలీసులు తెలంగాణలోకి వచ్చి సీక్రెట్ ఆపరేషన్ ద్వారా రూ.వేల కోట్ల మాల్ను సీజ్ చేసేవరకూ మనోళ్లు ని
రూ. కోట్లకు పడగెత్తిన మెడిసిన్ దందాలో ఆధిపత్య పోరు సాగుతున్నదా..? అంటే అవుననే తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా మూడు వర్గాలుగా విడిపోయి, ఆధిపత్యం కోసం పాకులాడుతున్నట్టు ప్రచారం జరుగుతున
ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా జోరుగా కొనసాగుతున్నది. ఆయా మందుల దుకాణాల్లో దొరుకుతున్న మందుల్లో ఏవి నకిలీవో..ఏవి అసలివో తెలియని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో మెడికల్ షాపుల యాజమాన్యాల అక్రమాలకు అం తేలేకుండా ఉంది. ఏ చిన్న నొప్పి వచ్చినా... జ్వరం వచ్చినా ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు ఇస్తున్నారు. చాలా మెడికల్ షాపుల్లో వయాగ్రా, మాన్ఫోర్స్, సువాగ్�
పాలకుర్తికి చెందిన నిరక్ష్యరాస్యుడైన ఓ రైతు పెద్దపల్లిలోని ఓ మెడికల్ షాపులో మందులు కొనేందుకు వెళ్లగా.. శాంపిల్ టాబ్లెట్స్ ఇచ్చారు. రసీదు కూడా ఇవ్వలేదు.
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. ఈ మేరకు �
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పలు మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని మెడికల్ షాపులపై మేడ్చల్ జిల్లా డ్రగ్స్
అనుమతి లేకుండా ఔషధాలు విక్రయిస్తున్న మెడికల్షాప్లు, క్లినిక్లపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.35వేల విలువ చేసే పలు రకాలు అనుమతిలేని ఔషధాలను సీజ్ చేశారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్ర�
నగరంలోని పలు మెడికల్ షాపులపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ‘ఇట్వేజ్-200 క్యాప్సుల్స్'ను స్వాధీనం చేసుకున్నారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్రెడ్డ�