ఆన్లైన్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఔషధాల విక్రయాన్ని నిరసిస్తూ ఆల్ ఆండియా కెమిస్ట్స్, అండ్ డ్రగ్గిస్ట్ల యూనియన్ దేశ వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ఒక రోజు సమ్మె విజయవంతమైంది.
ఆన్లైన్ మందుల అమ్మకాల కోసం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 817 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణం బంద్ విజ�
ఈ-ఫార్మసీలు, ఇన్స్టంట్ డెలివరీ యాప్లు తప్పుడు లేదా నకిలీ ప్రిస్క్రిప్షన్లను డెలివరీ చేస్తున్నాయని అఖిల భారత కెమిస్టుల, డ్రగ్గిస్టుల సంఘం(ఏఐఏసీడీ) ఆందోళన వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షా పుల బంద్కు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్
Damodara Raja Narsimha : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్(AIOCD) రేపు (మే 20) దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అధికారులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలిచ�
Medical Shops | తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఈ నెల 20న నిర్వహిస్తున్న మెడికల్ షాపుల బంద్ ను విజయవంతం చేయాలని తాండూర్ మండల అధ్యక్షుడు జగన్మోహన్ చారి కోరారు.
రోగులకు అవసరమైన ఔషధాలను విక్రయించే విధానంలో ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
నిజామాబాద్ జిల్లాలో మెడికల్ షాపులపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతం లో పలు చోట్ల ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో లోటుపాట్లు బహిర్గతం అయ
నిజామాబాద్ జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ పనితీరు హాస్యాస్పదంగా మారుతోంది. తనిఖీలు చేపట్టకుండానే డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆఫీస్లకే పరిమితం అవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో జిల్లా �
నిబంధనలకు విరుద్ధంగా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయిస్తున్న పలు మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ షాపులను గురువారం డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్కుమార్ ఆకస్మీకంగా తనిఖీ చేశారు. నాలుగు రోజుల క్రితం ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు కల్తీ సిరప్ ఇచ్చాడని పెద్దపల�
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ బృందాలు గుర్రుపెట్టి నిద్రపోతున్నాయి. పక్క రాష్ట్రం పోలీసులు తెలంగాణలోకి వచ్చి సీక్రెట్ ఆపరేషన్ ద్వారా రూ.వేల కోట్ల మాల్ను సీజ్ చేసేవరకూ మనోళ్లు ని
రూ. కోట్లకు పడగెత్తిన మెడిసిన్ దందాలో ఆధిపత్య పోరు సాగుతున్నదా..? అంటే అవుననే తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా మూడు వర్గాలుగా విడిపోయి, ఆధిపత్యం కోసం పాకులాడుతున్నట్టు ప్రచారం జరుగుతున