రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ బృందాలు గుర్రుపెట్టి నిద్రపోతున్నాయి. పక్క రాష్ట్రం పోలీసులు తెలంగాణలోకి వచ్చి సీక్రెట్ ఆపరేషన్ ద్వారా రూ.వేల కోట్ల మాల్ను సీజ్ చేసేవరకూ మనోళ్లు ని
రూ. కోట్లకు పడగెత్తిన మెడిసిన్ దందాలో ఆధిపత్య పోరు సాగుతున్నదా..? అంటే అవుననే తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా మూడు వర్గాలుగా విడిపోయి, ఆధిపత్యం కోసం పాకులాడుతున్నట్టు ప్రచారం జరుగుతున
ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా జోరుగా కొనసాగుతున్నది. ఆయా మందుల దుకాణాల్లో దొరుకుతున్న మందుల్లో ఏవి నకిలీవో..ఏవి అసలివో తెలియని పరిస్థితి నెలకొంది.
జిల్లాలో మెడికల్ షాపుల యాజమాన్యాల అక్రమాలకు అం తేలేకుండా ఉంది. ఏ చిన్న నొప్పి వచ్చినా... జ్వరం వచ్చినా ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు ఇస్తున్నారు. చాలా మెడికల్ షాపుల్లో వయాగ్రా, మాన్ఫోర్స్, సువాగ్�
పాలకుర్తికి చెందిన నిరక్ష్యరాస్యుడైన ఓ రైతు పెద్దపల్లిలోని ఓ మెడికల్ షాపులో మందులు కొనేందుకు వెళ్లగా.. శాంపిల్ టాబ్లెట్స్ ఇచ్చారు. రసీదు కూడా ఇవ్వలేదు.
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. ఈ మేరకు �
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పలు మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని మెడికల్ షాపులపై మేడ్చల్ జిల్లా డ్రగ్స్
అనుమతి లేకుండా ఔషధాలు విక్రయిస్తున్న మెడికల్షాప్లు, క్లినిక్లపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.35వేల విలువ చేసే పలు రకాలు అనుమతిలేని ఔషధాలను సీజ్ చేశారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్ర�
నగరంలోని పలు మెడికల్ షాపులపై డీసీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్న ‘ఇట్వేజ్-200 క్యాప్సుల్స్'ను స్వాధీనం చేసుకున్నారు. డీసీఏ డీజీ వీబీ కమలాసన్రెడ్డ�
నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలు విక్రయిస్తున్న పలు మెడికల్ షాప్లు, క్లినిక్లపై డీసీఏ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరిపారు. పలు ఔషధాలను సీజ్ చేశారు.
Harish Rao | ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ పాలనలో దిక్కులేకుండా పోయిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. నిత్యం వేలాదిమందికి వైద్యసేవలు అందించే ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్
ఈ ఔషధాలు వాడితే పలానా రోగాలు నయమవుతాయంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ముద్రించిన ఔషధాలను విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు.
రోగుల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని ఔషధ కంపెనీలు, మెడికల్ షాప్ల నిర్వాహకులు నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు మందులు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి.
మిడిమిడి జ్ఞానంతో వచ్చిరాని వైద్యం చేస్తూ ఆర్ఎంపీలు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పేరుకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల బోర్డులు పెడుతూ అన్ని రోగాలకు చికిత్స అందిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు.