ఎన్సీడీ ప్రోగ్రాం వల్ల తమపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ గతంలో ఉన్నతాధికారుల సూచనలమేరకు చేశామని, కానీ ఇప్పుడు తమపై భారం పెరిగి అనేక ఇబ్బందులకు గురౌతున్నామని ఆ పని భారం నుంచి తప్పించాలని ఏఎన్ఎంలు ప
రెంజల్ మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారి వినయ్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని 108 అంబులెన్స్ నిర్వహణ, సిబ్బంది పనితీరును ఆయన గురువారం తనిఖీ చేశారు.
అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు వెయ్యి రెట్ల బలంతో సమానమని లక్ష్మీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మణికేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320జీ, లయన్స్ క్లబ్ ఆఫ్ రామగ
ఎంజీఎం దవాఖాన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ల నిర్లక్ష్యం రోగులు, అటెండెంట్ల పాలిట శాపంగా మారింది. రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి రికార్డుల నమోదులో మెడికల్ లీగల్ కేసుగా న
ప్రతీ ఒక్కరూ లింగ వివక్షను వ్యతిరేకించాలని చెల్పూర్ వైద్యాధికారి డాక్టర్ మధూకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని చెల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మధుకర్ ఆధ్వర్యంలో చ�
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కా
డయేరియాను ప్రతీ ఒక్కరూ అరికట్టాలని, ఇందుకోసం తగు జాగ్రత్తలు పాటించాలని బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రదీప్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బేగంపేట, మిగతా ఉప కేంద్రము లో ORS, జింక్ కార్�
నిమ్స్లో భద్రతా వైఫల్యాన్ని వెలుగులోకి తెచ్చిన పటాకుల కేసును కొందరు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైద్యాధికారి దానిని అబద్ధం చేసేందుకు ప్రయత్నిస్తుండగా, అదే హోదాలో ఉ�
ప్రభుత్వ దవాఖానల్లో సురక్షితమైన సాధారణ ప్రసవాలు చేస్తున్నట్లు డీఎంహెచ్వో జయచంద్రమోహన్ తెలిపారు. కమాలోద్దీన్పూర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సౌజన్యలతకు సోమవారం కొత్తకోట పీహెచ్సీలో సాధారణ ప్రసవం
సర్కారు వైద్యం సరిగా అందడం లేదు.. ప్రభుత్వ దవాఖానల్లో మందులుండవు.. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయరు.. ప్రైవేటుకు పోక ఏం చేయమంటరు? చావమంటరా? అంటూ మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి మురళీధర్పై ప్రజలు ప్రశ్నల వర�
ములుగు జిల్లా వాజేడు మండలంలో ‘గుమ్మడిదొడ్డికి ఏమైంది’? శీర్షికన ఈ నెల 10న ‘నమస్తే తెలంగాణ’లో వార్త కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య స్పందించారు.
నేటి నుంచి ప్రారంభమవుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డా.జీ.సుబ్బారాయుడు కోరారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైద్యాధికారి కార్యాలయంలో విలేకర