ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది జిల్లాలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు ప్రజల ఆదరణను చూరగొంటున్నాయి. ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా వైద్�
నగరంలోని అల్ఫోర్స్, శ్రీచైతన్య విద్యా సంస్థలతో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఓటరు నమోదులో బూత్ స్థాయి అధికారులు పాటిస్తున్న నిబంధనలను అడిగి తె�
పొగాకుతో కలిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డా.జీ.సుబ్బారాయుడు అధికారులకు సూచించారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పొగాకు అవగ
విద్యార్థుల చదువుల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయడంతోపాటు, ఇతర విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది.
Trivial matter | లంచంగా వంద తీసుకోవడం చాలా చిన్న విషయమని (Trivial matter) హైకోర్టు పేర్కొంది. అవినీతి కేసు ఎదుర్కొన్న అధికారికి ఊరట ఇచ్చింది. నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సకాలంలో దవాఖానకు తరలించి చికిత స అం దించడంతో ఆయనకు ప్రాణా పాయం తప్పింది.
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు ఏనాడూ ప్రజలను పట్టించుకోలేదు. సామాన్యుల ఇక్కట్లు, అవస్థలను అర్థం చేసుకోలేదు. కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల స�
SAIL bokaro |ఝార్ఖండ్ (Jharkhand)లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్)కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్.. ఎగ్జిక్యూటివ్ కేడర్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి ప్రకటన వి
మాతా, శిశు సంక్షేమం, వ్యాధి నిరోధక టీకాలు, సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమాల అమలులో ప్రతిఒక్కరూ నిబద్ధతతో పనిచేసి లక్ష్యాలను సాధించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ మాలతి పేర్కొ�
హైదరాబాద్: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నిర్ణీత నమూనాలోని దరఖాస్తులను మే 7