పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్స్( ఎంపీడబ్ల్యూ ఎస్) కు శనివారం కొలనూర్ ప్రభుత్వ దావఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవ-2025 కార్యక్రమంలో భాగంగా మెడికల్ �
కోరుట్ల పట్టణంలోని జీజీ ఫంక్షన్ హాల్ లో కోరుట్ల ప్రెస్ క్లబ్ రెనే హాస్పిటల్, ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితంగా వైద్య శిబిరానికి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు వైద్యులు
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థినిపై నలుగురు బాలురు ఆదివారం అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘజియాబాద్లోని ఓ హౌసింగ్ సొసైట�
కోల్కతాలో ఇటీవల న్యాయ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన ఘటన మరువక ముందే మరో లైంగిక దాడి జరిగినట్టు ఫిర్యాదు వచ్చింది. ఐఐఎం-కోల్కతాలో చదువుకుంటున్న ఓ విద్యార్థినిపై అక్కడి బాలుర హాస్టల్లో ఓ విద్యార్�
నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ వారికి సపరియాలు చేస్తూ...సేవలందించే నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికుడు (వార్డు బాయ్) ఓ రోగి ప్రాణాలను కాపాడాడు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం, పెద్దనుక్కలపేట గ్రామానికి చె�
మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి జ్ఞాపకార్థం మహబూబ్నగర్ ఎస్వీఎస్ దవాఖాన సౌజన్యంతో సోమవారం జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబ�
కోర్టు ఆదేశాల మేరకు గర్భస్రావం చేయించుకొనే రేప్ బాధితులను గురి్ంతపు కార్డులు చూపాలని పట్టు పట్టొద్దని, దర్యాప్తు అధికారి ఆమెను గుర్తిస్తే సరిపోతుందని ఢిల్లీ హైకోర్టు దవాఖానలను ఆదేశించింది. ఈ విషయంలో
పోలీసు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణతోపాటు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు సూచించారు. వైద్య పరీక్షల ద్వారా డాక్టర్లు చెప్పే ఆరోగ్య సూత్రాలు విధిగా పాటించాలని అన్న
బీహార్లోని సహర్సా జిల్లాలో కదులుతున్న కారులో ముగ్గురు వ్యక్తులు ఒక టీనేజీ బాలికపై సామూహిక లైంగిక దాడి చేశారని, ఈ ఘటనలో ఒక నిందితుడిని అరెస్ట్ చేసామని పోలీసులు మంగళవారం తెలిపారు. ‘ఈ నెల 14న ముగ్గురు తుపా
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్లో మంగళవారం డెంగ్యూతో వివాహిత మృతి చెందింది. అహ్మదీపూర్కు చెందిన బోయిని అనిత (34) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. జ్వరం తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు గజ్�
డెంగ్యూతో పసికందు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన ప్రభులింగం, అనురాధ దంపతుల నెలన్నర రోజుల శిశు వు వారం రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ�
పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన హైదరాబాద్ ఉస్మానియా దవాఖానలో వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్స చేశారు. మూడేండ్ల బాలుడికి తల్లి కాలేయాన్ని విజయవంతంగా అమర్చి ఘనతను చాటారు.
ప్రోస్టేట్ (వీర్యగ్రంథి)లో నొప్పితో బాధపడుతున్న రోగికి యశోద వైద్యులు అత్యాధునిక ‘రెజమ్' థెరపి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ రకమైన వైద్య చికిత్సను తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా నిర్వహించిన�
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్లో టౌన్ప్లానింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 18న వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జీ.సుబ్బారాయుడు హెచ్చరించా రు.