సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగేండ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రెండు గంటల వ్యవధిలో కేసును ఛేదించారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించా�
వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్తుండగా.. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు దంపతులతోపాటు రెండేళ్ల బాలుడిని బలిగొన్నది. మృతురాలు ఏడు నెలల గర్భిణి. ఈ ప్రమాదం గురువారం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో�
మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ మాఫి యా ఆరోగ్య పరీక్షల పేరుతో ప్రజలను ఇష్టారీతిన దోచుకుంటున్నది. ల్యాబ్లు, ఎక్స్రే, స్కానింగ్ సెంటర్లలో పరీక్షలకు సంబంధించి ఎలాంటి ధరల పట్టిక ఉండట్లేదు.
మండల కేంద్రంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలకు అవసరమయ్యే పరికరాలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.
దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారు కూష్మాండ రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో సుహాసిని పూజ, మంత్రపుష్పం, చతుర్వేద పారాయణం, లలిత సహస్రనామాలు, నివే
తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిరుపేద బాలికకు కోఠిలోని ఈఎన్టీ దవాఖాన వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. కార్పొరేట్ దవాఖానల్లో దాదాపు రూ.5 లక్షల వరకు అయ్యే అరుదైన శస్త్రచికిత్సను పైసా ఖర్చు లేక�
సికిల్ సెల్, తలసేమియా వ్యాధులను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా ఏడు జిల్లాల్లో గర్భిణులకు అవసరమైన టెస్టులను చేస్తున్నది. క�
రాష్ట్రంలోని ప్రతి కార్మికుడు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ జ్యోతినగర్లో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు �
వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ 8 జిల్లాల పరిధిలో మూడు రోజులుగా ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి | జిల్లాలోని పేదలకు అందుబాటులోకి కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలు వచ్చాయని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు.