కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిపై కక్ష కట్టింది. కొత్త పనుల మాట దేవుడెరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు ఆపేయడంతో పనుల పరిస్థితి “ఒక అడుగు ముందుకు రెండు
Minister Damodara Rajanarasimha | రేడియేషన్ సెంటర్స్, మొబైల్ కాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రతీ గ్రామంలో మొబైల్ కాన్సర్ సెంటర్స్ పని చేస్తాయని పేర్కొన్నారు.
పాఠశాలలు, కాలేజీల్లో ర్యాగింగ్కు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య ఆదివారం హెచ్చరించారు. విద్యాసంస్థల పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలుంటా�
కేరళలో మెదడు వాపు వ్యాధితో (Brain Infection) మరో చిన్నారి మృతిచెందింది. ఇటీవల బ్రేయిన్ ఈటింగ్ అమీబా వల్ల రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోజికోడ్ జిల్లాలో అమీబిక్ ఎన్కెఫలిటిస్ (Amoebic Encephalit
రెండు దశాబ్దాల క్రితం ధర్మస్థలలో తన కుమార్తె అదృశ్యమైందని, ఆమెపై లైంగిక దాడి జరిగి ఉండవచ్చని ఒక తల్లి చేసిన ఆరోపణ చుట్టూ భిన్నమైన వాదనలు, సరిపోలని కాలక్రమం అలుముకుంది.
మెడిసిటీ మెడికల్ కాలేజీ డ్రగ్స్ కేసులో తవ్వేకొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులకు గంజాయి అలవాటు చేయడంతోపాటు వారి నుంచి సుమారు రూ.కోటిన్నర వరకు వసూల�
మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఖాళీలను భర్తీ చేయాలంటే తప్పనిసరిగా అసోసియేట్ ప్రొఫెసర్లకు పదో�
తెలంగాణలోని ప్రతి జిల్లాకూ మెడికల్ విద్య అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం భద్రాద్రి జిల్లాకు కూడా వైద్య కళాశాలను మంజూరు చేసింది. నాటి అవసరాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తూ, సౌకర్యాల
మెడికల్ కాలేజీల్లో బుధవారం నుంచి 29 వరకు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ హెచ్వోడీలు తనిఖీలు చేపట్టనున్నారు. మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమి, సహా పలు సమస్యలపై ఇటీవల జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నోటీసులు �
మండలానికి మంజూరైన వైద్య కళాశాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి డిమాండ్ చేశారు. మల్లాపురం గ్రామంలోని సర్వే నంబర్ 64లో రూ.183 కోట్లతో శ్రీలక్ష్మీనరసింహస్వా�
ఈఎస్ఐసీ వైద్య కళాశాలల్లో 35% కార్మిక కుంటుంబాల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లను రిజర్వ్ చేసినట్టు హైదరాబాద్ సనత్నగర్లోని ఈఎస్ఐసీ వైద్యకళాశాల డీన్ శిరీశ్కుమార్ జీ చవాన్ తెలిపారు. దీని వల్ల దేశంలో అ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లాపురం గ్రామానికి మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలతోపాటు వందపడకల దవాఖానను వెంటనే నిర్మించాలని బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోన�