పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం లభించింది. ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు ఉచితంగా చదువు అభ్యసించేలా చర్యలు తీసుకొన్నది. కేజీ నుంచి పీజీ వరకు ఉచ�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ పేరిట ఓ భారీ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఎంపిక చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దీనిలో పాల్గొంటుంటారు. పరీక్షల విషయంలో సందేహాలు తొలగ�
మంచిర్యాల జిల్లా గుడిపేటలోని వైద్య కళాశాల విద్యార్థులపై స్థానిక యువకులు దాడి చేసి గాయపరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. వైద్య కళాశాల హాస్టల్లో ఉండే వైద్యవిద్యార్థులు ఆద�
Viral news | విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక 50 ఏళ్ల ప్రొఫెసర్ తప్పుగా ప్రవర్తించాడు. 19 ఏళ్ల వయసున్న ఓ విద్యార్థినికి ప్రేమ పాఠాలు చెప్పబోయాడు. క్లాస్రూమ్లో అందరిముందే విద్యార్థినికి 'ఐ లవ్ యూ (I Love Y
బీఆర్ఎస్ పాలనలో ములుగు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటైనా భవన నిర్మాణంపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు గత సీఎం కేసీఆర్ హయాంలో జిల్లాకో మెడి�
రామంతాపూర్ హోమియో వైద్య కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇష్టానుసారంగా ఫీజులు పెంచడంపై ఆయుష్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఉదంతంపై కళాశాల ప్రిన్సిపాల్�
Students Chain Snatching | మెడికల్ కాలేజీ విద్యార్థులు నేరబాట పట్టారు. ఒక మహిళ మెడలోని బంగారు గొలుసు, ఆమె మొబైల్ ఫోన్ చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒక యువతి ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు.
మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్కు స్థలం కేటాయించవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి గురువారం మెడికల్ కళాశాల విద్యార్థు లు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యా�
వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత తీర్చాలని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీఎస్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని కోఠి హెల్త్ క్యాంపస్లో డైరెక్టర్ ఆఫ్ మెడి�