Ragging: జూనియర్ విద్యార్థిపై ర్యాంగింగ్, దాడి చేసిన ఘటనలో ఇద్దరు సీనియర్ మెడికల్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రీ ప్రభుత్వం మెడికల్ కాలే
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, దీంతో పేద విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండ
Medical College: నర్సింగ్ విద్యార్థిని.. ఓ ఇంటెర్న్ డాక్టర్ రేప్ చేశాడు. ఈ ఘటన యూపీలోని లక్నో మెడికల్ కాలేజీలో జరిగింది. నర్సింగ్ స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేశారు. ప్రస్తుతం నిందితుడి కో
Perni Nani | ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై సిట్ విచారణ వేయిస్తామని వైసీపీ నాయకుడు , మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
కనీస సౌకర్యాలు కల్పించే వరకు ధర్నాను విరమించేది లేదని మెడికల్ కళాశాల విద్యార్థులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్పల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో అద్దె భవనంల
సీఎం రేవంత్రెడ్డికి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే నిరసన సెగ తగిలింది. వైద్య, ఇతర కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలించడంపై ఆగ్రహంతో ప్రజలు, జేఏసీ నేతలు సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వచ్ఛంద బంద్ పా�
Ambati Rambabu | ఏపీలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana | రాష్ట్రంలో మెడికల్ పీజీ విద్య యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లు ఇక తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు రెండు జీవోలు జారీ చేసింది. ఈ జీవో కారణంగా ఈ ఏడాది రాష్ట్ర విద�
అప్పాయిపల్లిలోనే మెడికల్ కళాశాలను నిర్మించాలని అప్పాయిపల్లి మెడికల్ కళాశాల అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (ఏఎండీపీ జేఏసీ), స్థానికులు స్పష్టం చేశారు.
Medical Colleges | కూటమి నేతలు ఇష్టానుసారంగా దోచుకోవడానికే ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు పూనుకుంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.
రాష్ర్టానికి అదనంగా 275 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. 2025-26 విద్యా సంవత్సరంలో కొడంగల్ మెడికల్ కాలేజీకి అనుమతి రావడంతో 50 కొత్త సీట్లు అందుబాటులోకి రాగా, ఈఎస్ఐ కాలేజీలో 25, మూడు ప్రైవేటు కాలేజీల్లో 200 సీట్లను
dead body in water tank | ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని వాటర్ ట్యాంకు నీటి నుంచి దుర్వాసన రావడాన్ని గ్రహించారు. వాటర్ ట్యాంకును పరిశీలించగా అందులో కుళ్లిన మృతదేహం కనిపించింది. అయితే గత పది రోజులుగా ఆ ట్యాంకులోని నీటి�
Chandrababu | ప్రజల ఆరోగ్యం విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఏమీ తెలియకుండా మాట్లాడుతూ రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండ
కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిపై కక్ష కట్టింది. కొత్త పనుల మాట దేవుడెరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు ఆపేయడంతో పనుల పరిస్థితి “ఒక అడుగు ముందుకు రెండు