కొత్త మెడికల్ కాలేజీలు(అండర్ గ్రాడ్యువేట్-యూజీ), ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో యూజీ సీట్ల పెంపునకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) శుక్రవారం కోరింది.
వైద్య కళాశాలలో దివ్యాంగుల కోటాలో సీటు కోసం ఒక యువకుడు తన పాదాన్ని నరుక్కున్నాడు. ఈ ఘటన యూపీలోని జాన్పూర్లో చోటుచేసుకుంది. జాన్పూర్కు చెందిన సూరజ్ భాస్కర్ ఎలాగైనా వైద్య కళాశాల్లో సీటు సంపాదించాలన�
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల పేరిట కొనసాగుతున్న ఫీజు దోపిడీని వెంటనే అరికట్టాలని హైదరాబాద్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) డిమాండ్ చేసింది.
seniors assault Junior | జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. అతడ్ని కొట్టడంతోపాటు జట్టు కత్తిరించాలని బలవంతం చేశారు. బాధిత విద్యార్థి ఫిర్యాదుతో కాలేజీ ర్యాగింగ్ నిరోధక కమిటీ దర్యాప్తు చేపట్టి
Ragging: జూనియర్ విద్యార్థిపై ర్యాంగింగ్, దాడి చేసిన ఘటనలో ఇద్దరు సీనియర్ మెడికల్ విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రీ ప్రభుత్వం మెడికల్ కాలే
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, దీంతో పేద విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండ
Medical College: నర్సింగ్ విద్యార్థిని.. ఓ ఇంటెర్న్ డాక్టర్ రేప్ చేశాడు. ఈ ఘటన యూపీలోని లక్నో మెడికల్ కాలేజీలో జరిగింది. నర్సింగ్ స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేశారు. ప్రస్తుతం నిందితుడి కో
Perni Nani | ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై సిట్ విచారణ వేయిస్తామని వైసీపీ నాయకుడు , మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
కనీస సౌకర్యాలు కల్పించే వరకు ధర్నాను విరమించేది లేదని మెడికల్ కళాశాల విద్యార్థులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్పల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో అద్దె భవనంల
సీఎం రేవంత్రెడ్డికి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే నిరసన సెగ తగిలింది. వైద్య, ఇతర కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలించడంపై ఆగ్రహంతో ప్రజలు, జేఏసీ నేతలు సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వచ్ఛంద బంద్ పా�
Ambati Rambabu | ఏపీలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana | రాష్ట్రంలో మెడికల్ పీజీ విద్య యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లు ఇక తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు రెండు జీవోలు జారీ చేసింది. ఈ జీవో కారణంగా ఈ ఏడాది రాష్ట్ర విద�
అప్పాయిపల్లిలోనే మెడికల్ కళాశాలను నిర్మించాలని అప్పాయిపల్లి మెడికల్ కళాశాల అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ (ఏఎండీపీ జేఏసీ), స్థానికులు స్పష్టం చేశారు.
Medical Colleges | కూటమి నేతలు ఇష్టానుసారంగా దోచుకోవడానికే ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు పూనుకుంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.