మానకొండూరు నియోజకవర్గంలోని అన్ని సొసైటీల పరిధిలో యూరియాను అందుబాటులో ఉంచి
ప్రతీ రైతుకు యూరియా అందేట్లు చూడాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశ�
తెలుగు సినీరంగంలో ఇటీవల తలెత్తిన థియేటర్ల సమస్యకు ఇండస్ట్రీలోని ఆ నలుగురే కారణమని అన్నారు టీఎఫ్సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్. వాళ్లు థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని, �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయిలేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. శనివారం కరీంనగర్లోని శుభమంగళ కన్వెన్షన్లో ఆయన మాట్లాడారు.
CEC Rajiv Kumar | కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ను మంగళవారం ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఈసీగా ఇదే నా చివరి ఎన్నికల మీడియా సమావేశమని వ్యాఖ్యాన�
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఇరికిగూడెం గ్రామానికి చెందిన లొట్లపల్లి సావిత్రమ్మ అనే 75 ఏండ్ల వృద్ధురాలు తన భూమిని కొందరు గ్రామస్తులు కబ్జా చేశారని ఆరోపించింది.
మీరిచ్చే ఇండ్లు వద్దు.. రెండు లక్షలూ వద్దని పలువురు మూసీ పరీవాహక ప్రాంత వాసులు స్పష్టం చేశారు. మూసీ బాధితుల హక్కుల పరిరక్షణ ఫోరం, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. రాజకీయంగా కేటీఆర్ను ఎదుర్కోలేక కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావ
బీఆర్ఎస్ పాలనలో అద్భుతంగా ఉన్న తెలంగాణ.. కాంగ్రెస్ పరిపాలనలో ఎలా మారిందో ప్రజలందరూ ఆలోచించాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు.
ఉమ్మ డి పాలమూరు జిల్లాకు చెందిన అధ్యాపకుల వినూత్న ఆ విష్కరణకు ఇంటలెక్షువల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా డిజైన్ సర్టిఫికెట్ లభించినట్లు పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ తెలిపారు.
రాష్ట్రంలోని బీసీల విశ్వసనీయత కోల్పోక ముందే బీసీ కులగణన చేసే ప్రక్రియను మొదలు పెట్టాలని లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వా�
సింగరేణి కార్మికులకు లాభాల చెల్లింపులో రాష్ట్ర ప్రభు త్వం చేసిన మోసానికి వ్యతిరేకంగా దశల వారీగా పోరాటాలు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కా�
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు, హామీల అమలుపై నిలదీస్తున్నందుకు సీఎం రేవంత్రెడ్డి తనను చంపాలని ప్రయత్నిస్తున్నాడని, అందుకే తన ఇంటిపై దాడి చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
కాళోజీ కళాక్షేత్రం కట్టింది బీఆర్ఎస్ సర్కారేనని, తాము చేసింది చెప్పుకోలేకపోయామని, కానీ, కాంగ్రెస్ వాళ్లు చేయంది కూడా చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్