Tree Felling |చెట్లను నరికివేసేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికివేయడం సరికాదన్నారు. జిల్లావ్యాప్తంగా అనుమతులు లేకుండా చెట్లను నరికివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హె�
Sanitation Workers | వ్యక్తిగత రక్షణ పరికరాలతో కూడిన కిట్లను జీహెచ్ఎంసీ పారిశుద్యసిబ్బందికి ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున వాటిని సమయానుకూలంగా వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, విధులను చ
మౌలాలి డివిజన్ పిల్లి నరసింగ రావు కాలనీలో పవర్ బోర్ మరమ్మత్తులు, సింగిల్ ఫేస్ నుండి త్రీఫేస్ కరెంటు కన్వర్షన్, కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి \అన్నారు.
Govt School |ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందజేస్తున్నారని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
CITU | కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. కార్మికులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతు�
Cherlapally Division | ఉప్పల్ నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తగు చర్యలు తీసుకుంటున్నారని, సోనియాగాంధీనగర్ అభివృద్ధిలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని బీఆర్ఎస్
MLA Bandari Laxma reddy | ప్రతీ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని.. ఇప్పటికీ అన్ని డివిజన్లలో కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులు సాగుతున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
Illegal Constructions | అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఓవైపు హైకోర్టు ఆదేశిస్తున్నా ఇక్కడి అధికారులు, సిబ్బందికి మాత్రం చీమ కుట్టినట్టైనా లేదని వాపోతున్నారు. అడుగడుగునా ఆక్రమణలు, అనుమతులు లేని ని�
Corporator Bonthu Sridevi | చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని, డివిజన్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీద�
రాజు కుటుంబం గత కొంత కాలం క్రితం ఉపాధి కోసం వలస వచ్చి నగర శివారు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధి, దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేట్ ఆకాష్ లేఔట్లో స్థిరపడింది. రాజు రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ప
Child Missing Case | అజయ్ కుమార్, చందా కుమారి దంపతులు అలియాబాద్ క్రాస్ రోడ్ సమీపంలోని సత్యనారాయణ ఆలయం గోశాలలో పనిచేస్తున్నారు. వారి 28 నెలల బాలుడు గురువారం 6.45 గంటల ప్రాంతంలో గోశాల వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు.
vehicles theft gang | దుండిగల్, సూరారం, బాలానగర్ పీఎస్ల పరిధిలో గత పక్షం రోజులుగా ద్విచక్ర వాహనాలు మాయమవుతుండటంతో ఫిర్యాదులు అందుకున్న పోలీసులు క్రైమ్, ఎస్ఓటి, లాండ్ ఆర్డర్ పోలీసులు టీంలుగా ఏర్పడి, నిఘా పెంచారు.
MLA Marri Raja Shekarreddy | ప్రస్తుతం 17హెచ్ బస్ ఈసీఐఎల్ నుండి హెచ్బీ కాలనీ మీదుగా సికింద్రాబాద్కు నడుస్తుందన్నారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. బస్తీలు, కాలనీలకు బస్సు సౌకర్యం కల్పించాలని కుషాయిగూడ బస్ డిపో మేనేజర