Students | సరైన మనస్తత్వం, వ్యూహాలతో విద్యార్థులు తమ భవిష్యత్ కెరీర్లకు సిద్ధం కావడంపై మార్గనిర్దేశం ఎంచుకోవాలన్నారు. కెరీర్ ప్లానింగ్, పరిశ్రమ అంచనాలు, నైపుణ్య అభివృద్ధిపై విలువైన సలహాలు, సూచనలు పంచుకుంటూ ఆ
Govt land | సామాన్యులకు సేవలందించే విషయంలో సవాలక్ష కొర్రీలు పెట్టే అధికారులు బడాబాబులు, రాజకీయ పలుకుబడి కలిగిన వారి విషయంలో మాత్రం నిబంధనలను తోసిరాజని మరి స్వామి భక్తిలో తరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకు ఉద�
Auto drivers | కార్మికుల పక్షాన ఎల్లవేళలా పోరాడుతానని మీకు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కార్మికులకు సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ కింద ఐదు లక్షల ఇన్సూరెన్స్ స్కీమును రెన్యువల్ చేయాలని.. డ్రైవర్ వెల్ఫ�
Illegal Construction | అధికారులు శుక్రవారం రాత్రి బౌరంపేటలోని సింహపురి కాలనీలో ఓ భారీ షెడ్డును కూల్చివేశారు. అయితే 12 గంటలు గడిచిందో లేదో నిర్మాణదారుడు అధికారులకు సవాలు విసురుతూ తిరిగి పనులు మొదలుపెట్టడం స్థానికులను
MLA Bandari Lakshma Reddy | నియోజకవర్గ పరిధిలోని పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సౌకర్యాలు కల్పించారని వారు గుర్తు చేశారు.
CITU | కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను కట్టు బానిసల్లాగా తయారు చేయడం కోసం కార్మిక చట్టాలను మారుస్తూ.. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నారని సీఐటీయూ దుండిగల్ మండల కన్వీనర్ బొడిగె లింగస్వామి ఆవేదన వ్యక
Cell Tower | ఓ ఇంటి యజమాని సెల్ టవర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని దానికి అనుమతులు ఇవ్వకూడదంటూ పలువురు కాలనీవాసులు మున్సిపల్ వెంకటేశ్వర నాయక్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Akshara kaumudi | సమాజ సేవలో అక్షర కౌముది సంస్థ ముందుంటుందని, నేటి బాలలే రేపటి పౌరులు అని తులసి విజయ లక్ష్మి అన్నారు. విద్యార్థుల భవితను నిర్ధేశించే శక్తి కేంద్రాలు పాఠశాలలు అని పేర్కొన్నారు.
Current Privatization | విద్యుత్ను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉద్యోగులతోపాటు ప్రజలకు, రైతులకు ఎంతో నష్టం కలుగుతుందన్నారు. సామాన్య ప్రజలకు విద్యుత్ అందని వస్తువుగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పది నిమిషాలు దాటితే వాళ్లు బుక్కు చేసుకున్న హోటల్ చేరుకొని ప్రాణాలు కాపాడుకునే వాళ్లేమో.. అంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని అగ్నికి ఆహుతులయ్యారు. ఇద్దరు సాఫ్ట్వేర్ దంపతులతో పాటు తమ పిల్లలకు
MLA Mallareddy | 234 ఎకరాల దళితుల భూమి ల్యాండ్ పూలింగ్ కింద గత ప్రభుత్వం అభివృద్ధి చేసి దళితులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆగిపోవడంతో దళితులు తీవ్ర నిరాశ
Arunachala Kshetram darshan | అరుణాచల పుణ్యక్షేత్ర దర్శనానికి ఈ నెల 11న సాయంత్రం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ చెంగిచెర్ల డిపో మేనేజర్ కే కవిత తెలిపారు.
రైతులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయ పద్దతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల సలహాలు, సూచనలను రైతు నేస్తం ద్వారా తీసుకోవాలన్నారు.