KPHB Colony | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో కేపీహెచ్బీ కాలనీ బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ శ్రేణులతోపాటు స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా ప్రతిపాదించిన అంగన్వాడీ కేంద్రాలు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో నూతనంగా 60 అంగన్వాడీ కేంద్రాలతో పాటు 30 క్రష్ (బేబీకేర్) క�
మద్యం మత్తులో కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి ఏడేండ్ల జైలు శిక్ష పడింది. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. నర్సింహారెడ్డినగర్కు చెందిన సురగు రాములు (52) ప్లంబర్. 2019, ఏప్రిల్�
గూగుల్ ఎర్త్ ద్వారా కేఎంఎల్ మ్యాప్ల నివేదికలను సిద్ధం చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను గూగుల్ ఎర్త్ కేఎంఎల్ ద్వారా గుర్తించనున్నా�
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని వివిధ మండలాల చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులను ఆక్రమించి బహుళ అంతస్తులను నిర్మించిన అక్రమార్కులను వెంటనే అరెస్టు చేసి, సదరు భూములను స్వాధీనం చేసుకోవాలని సీపీఐ రాష్ట్ర
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అసిస్టెం ట్ రిజిస్ట్రార్ రూ.లక్ష లంచం తీసుకుం టూ పట్టుబడి అరెస్టు అయ్యాడు. జిల్లా కు చెందిన నవభారత్ కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారులు, ఖాతాదారులకు ఇటీవల వివాదం చోటుచేసుకున�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ పొందే రైతులు సుమారు 20 వేలకు పైగా ఉన్నారు. అయితే మొదటి విడతలో 2,667 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. ఈ నేపథ్యంలో రూ. లక్ష 50 వేలు రుణమాఫీ పొందే రైతుల్లో ఆందోళన నెలక�
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా అత్యవసర బృందాలను ఏర్పాటు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో ఈ బృందాలను నియమించి వర్షాకాలంలో ముందస్�
జిల్లాలోని మల్కాజిగిరి ప్రభుత్వ వైద్యశాలలో జూన్ 6 నుంచి సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
వానకాలం పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 28,585 ఎకరాలలో వివిధ పంటల సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
ప్రజా సమస్యలపై ప్రజల నుంచి ఎప్పటికప్పుడు దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించతలపెట్టిన ప్రజా వాణి కార్యక్రమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్�
శాసనసభ ఎన్నికల్లో సెక్టోరియల్ అధికారులు ప్రముఖప్రాత పోషించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులుతో ప