ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలకు పరిపాలన సౌకర్యంగా మారింది. దీంతో ప్రజల పనులు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కారమవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉ�
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రచారం నిర్వహిస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర జాయింట్ ఎన్నికల ప్రధాన అధికారి సర్ఫరాజ్ అహ్మద
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైయింది. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారు లు, ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ టీంలు సహాయక చర్యలు చేపట
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మీదుగా వెళ్తుండగా మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని కేశవరం, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్ గ్రామాలను పరిశీలించారు. స్వయంగా వాటి స్థితిగత