గూగుల్ మ్యాప్లోనూ ప్రభుత్వ భూముల వివరాలు గుర్తించవచ్చు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను ఎంపిక చేసి ప్రణాళికను సిద్ధం చేశారు.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్త వేరియంట్తో అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రఘునాథ స్వామి సూచించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం మరింత వేగం పెంచేలా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రణాళికను సిద్ధం చేశారు. బుధవారం నుంచి ఇంటింటికీ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో రూ. 45 కోట్లకు పైగా విలువజేసే ఆభరణాలు, నగదు పట్టుబడింది.
వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో మంగళవారం వీఆర్ఏల సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటానికి క్ష�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. జిల్లాలోని కుత్బుల్లాపూర్లో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు హైదరాబాద్లోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చర్యలు తీసుకోనున్నారు. �
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�
మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యా అన్నా రు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నషా