మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మంత్రులతో కమిటీ వేసి తానే పర్యవేక్షిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని ఎత్తు బం�
జంపన్నవాగులో పిల్లలు సరదాగా జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. చింతల్ క్రాస్ వద్ద విడిది ఏర్పాటు చేసుకున్న భక్తులు సమీపంలోని జంపన్నవాగులో స్నానాలు చేస్తున్నారు.
దేశ నలుమూలల నుంచీ పోటెత్తుతున్న భక్తులతో మేడారంలో జన విస్ఫోటనం కనిపిస్తున్నది. తల్లుల ధ్యాసలో లీనమై తరలివస్తున్న కోట్లాది మందికి వనమాత విడిది ఇస్తున్నది.
దట్టమైన అభయారణ్యంలో కొంగు బంగారమైన సమ్మక్క-సారలమ్మను కొలిచేందుకు భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. జాతర నలుదిక్కులా భక్తులంతా విడిది చేస్తున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని సుమారు వెయ్యి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో వన దేవతల జాతర రెండో రోజూ వైభవంగా సాగింది. బుధవారం సారలమ్మను గద్దెపైకి చేర్చగా, గురువారం సాయంత్రం మాతా శిశు దవాఖాన వద్ద ఉన్న ఇల్లారి (గుడి) నుంచి కోయ పూజారులు సమ�
మేడారంలోని జంపన్నవాగు ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సుమారు 20 నిమిషాలపాటు జంపన్నవాగు నుంచి కన్నెపల్లి మలుపు వద్ద గల స్తూపం వరకు పూర్తిగా అంధకారంగా మారింది.
మేడారం మహాజాతర ప్రారంభం రోజే భక్తులు నీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చింది. చేతిపంపుల వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. ఈ క్రమంలో అక్కడక్కడ కొట్లాటలు జరిగాయి.
వన జాతరకు తెరలేచింది. డప్పుచప్పుళ్లు, ఒగ్గు కళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాల నడుమ కుంకుమ భరిణె రూపంలో ఉన్న సారలమ్మ బుధవారం సాయంత్రం గద్దెనెక్కడంతో సందడి మొదలైంది.
జంపన్నవాగులోని స్నానఘట్టాలపై ఉన్న బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నుంచి నీళ్లు రావడం తరుచూ ఆగిపోతుండడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. భక్తులు బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేస్తూ ఒంటికి సబ్బు రాసు�