Medaram Jathara |‘మేడారంలో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. రేవంత్రెడ్డీ మళ్లీ ఇగరావు.. కేసీఆర్ విలువ ఇప్పుడు అందరికీ తెలస్తున్నది’ అంటూ సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు శనివారం సోష
మేడారం.. ఈ పేరులోనే ఒక మహత్యం దాగి ఉంది. ఒక చైతన్యం, ఒక ధిక్కారం కనిపిస్తుంది. రెండేళ్లకు ఓసారి జరిగే ‘సమ్మక్క-సారలమ్మ’ మహా జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తకోటి పోటెత్తుతుంది. మౌలిక సదుపాయాలు అంతగా లేని చ
ఈ నెల 28 నుండి 31 వరకు ‘సమ్మక సారలమ్మ జాతర’ జరుగనున్న నేపథ్యంలో అమ్మవార్ల ప్రసాదం భక్తులకు చేరవేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసినట్టు ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం బస్ భవన్ల�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం సమ్మక్క-సారక్క పూజారులు గుడిమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు అమ్మవార్ల మహాజాతర జరుగనున్న నేపథ్యంలో రెండు వారాల ముందు నుంచి నిర్వహించే �
Medaram | ఆకుపచ్చని అడవి స్తూపమై మొలుస్తున్నది. ఎర్రని నెత్తురు చెట్టుపసరై రూపాంతరం చెందుతున్నది. మేడారం సుందరీకరణ పనుల్లో భాగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
మేడారం జనసంద్రం అవుతున్నది. మహాజాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సమ్మక్క, సారలమ్మను తనివితీరా కొలిచేందు�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తు లు పోటెత్తుతున్నారు. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి, గద్దె�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు సమయం కోరినట్టు మంత్రి సీతక్క తెలిపారు. మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్కు అందజేసి తానే స్వయంగా జాతరకు ఆహ్వానిస్తానని చెప్పారు. మంగళవారం ఆమె అసెంబ్లీ లాబీ
మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేపట్టిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ నిర్లక్ష్యంగా స్పష్టం కనిపిస్తున్నది. మేడారం జాతర పరిసరాల్లో ఎలాంటి రక్షణ లేకుండా
వనదేవతలు సమ్మక్క, సారలమ్మ కొలువైన మేడారం జనారణ్యంగా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి 2 లక్షలకు పైగా భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు తరలివచ్చారు. దీంతో జాతర పరిసరాలు, పార్�
మేడారంలోని(Medaram) స్వాగత ద్వారాలు, గద్దెల చుట్టూ ఏర్పాటు చేసిన స్తంభాల పై ఉన్న చిత్రాలను పునఃపరిశీలన చేయాలని తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య అన్నారు.
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారం గద్దెల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కట్టడాల మీద త్రిశూలం, స్వస్తిక్, తిరునామాల వంటి సంకేతాలు పెడుతున్నట్టు తెలిసిందని, ఈ గుర్తులు కొన్ని తాళపత్రాల మీద ఉన్నాయని చెప్తు�