Medaram | ములుగు జిల్లా సమ్మక్క - సారలమ్మ తాడ్వాయి మండలంలో గల ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నెపల్లి గ్రామానికి చెందిన సారలమ్మ పూజారి(Saralamma Pujari )కాక సంపత్ మృతి(Sampath died) చెందారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో
Medaram : సమస్యల పరిష్కారం కోసం మేడారం(Medaram) పూజారులు(Priests dharna) ఆందోళనబాట పట్టారు. అపరిష్కృతంగా నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనం నిలిపివేస్తున్నట్టు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. ఆదివారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పూజారులు, వాటాదారులు సమావేశం నిర్వహించ
మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు బుధవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించారు. జాతర అనంతరం వచ్చే బుధవారం తిరుగువారం పండుగగా నిర్వహించడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఈ నెల 5న గుడిమెలిగే పండుగ సందర్భంగ
Medaram | సమ్మక్క-సారలమ్మ (Sammakka-Saralamma) పూజారులు బుధవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ తిరుగువారం పండుగ అనంతరం మేడారం మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. ఆదివాసి పూజారులు పూజ�
Sammakka Pujaari | మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం (37) మంగళవారం మృతిచెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వరంగల్లోని దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల జరి�
మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లను దుర్వినియోగం చేసిందని, జరిగిన అన్ని అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి �
మహాజాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఏర్పాటు చేసిన హుండీలను సోమవారం దేవాదాయ శాఖ అధికారులు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు. సుమారు 462 ఇనుప హుండీలు, 30 బట్ట హుం
తల్లుల మొక్కు కోసం మేడారం వచ్చా. నా భర్త అక్కడే డ్యూటీ చేస్తూ నన్ను క్యూలైన్లో పంపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీస్ అధికారి గౌస్ ఆలం సరాసరి వచ్చి నా కండ్ల ముందే నా భర్తను గల్లా పట్టుకొని ఒక క్రిమినల్ను �
మేడారం మహాజాతర నిర్వహణలో సర్కారు వైఫల్యం స్పష్టమైంది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. అడుగడుగునా భక్తులు తీవ్ర అసహనానికి గురైన పరిణామాలే ప్రభుత్వ వైఫల్యాన్ని తేల్చి చెప్తు�
మేడారం మహాజాతర నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. జాతర సందర్భంగా తాడ్వా యి, మేడారం రూట్లలో ట్రాఫిక్ జాం సమస్య ఏర్పడి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో తిరుగు ప్రయాణంలో బస్సులు అందుబాటుల�
మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం సాయంత్రం మేడారంలో నిర్వహించిన విలేకరు�