సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం 13 మంది స్నేహితులతో కలిసి మేడారంకు వెళ్లిన జనగామ యువకుడు ఆదివారం ఉదయం జంపన్న వాగులో స్నానానికి వెళ్లి గల్లంతై మృతి చెందాడు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర నిర్వహణకు ఆదివాసీ పూజారులు తేదీలను ఖరారు చేశారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతరకు మహూర్తం ఖరారైంది. ఈమేరకు బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మ ండలం మేడారంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్
వ్యాపారం నిర్వహించేందుకు చేసిన అప్పులు తీర్చలేక పిల్లి సత్యం (50) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
Minister Seethakka | మినీ మేడారం జాతరకు వెళ్లిన మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సీతక్క సమ్మక్క, సారలమ్మ దర్శనానికి రావడంతో ప్రోటోకాల్ పేరిట గంటల కొద్ది భక్తులను ఎండలో నిలబెట్టారు. ద
మినీ మేడారం జాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి సీతక్కను భక్తులు గద్దెల ప్రాంగణంలో నిలదీశారు. గురువారం మేడారానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణం రద్దీగా మారిం�