ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర నిర్వహణకు ఆదివాసీ పూజారులు తేదీలను ఖరారు చేశారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం మహాజాతరకు మహూర్తం ఖరారైంది. ఈమేరకు బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మ ండలం మేడారంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్
వ్యాపారం నిర్వహించేందుకు చేసిన అప్పులు తీర్చలేక పిల్లి సత్యం (50) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
Minister Seethakka | మినీ మేడారం జాతరకు వెళ్లిన మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సీతక్క సమ్మక్క, సారలమ్మ దర్శనానికి రావడంతో ప్రోటోకాల్ పేరిట గంటల కొద్ది భక్తులను ఎండలో నిలబెట్టారు. ద
మినీ మేడారం జాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి సీతక్కను భక్తులు గద్దెల ప్రాంగణంలో నిలదీశారు. గురువారం మేడారానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణం రద్దీగా మారిం�
Sammakka Saralamma | మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మచ్చర్ల అపరాజు పల్లి గ్రామాల మధ్య ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలోని చింతల గట్టు వట్టి వాగు సమ్మక్క సారలమ్మల తిరుగువారం (మినీ)జాతరకు అమ్మవార్ల గద్దెల వద్ద భక్తులు గ�
గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే మేడారం మినీ జాతర ప్రారంభమైంది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారంగా కొలువబడే సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తుల రాక మొదలైంది.
వనదేవతలు సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర (Medaram Jatara) బుధవారం ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 15 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తలు అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. బెల్లం సమర
ప్రతి రెండేళ్లకోసారి జరిగే అమ్మవార్ల మహాజాతర అనంతరం వచ్చే ఫిబ్రవరిలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సా రక్క పూజారులు ఆయా పూజా మందిరాల్లో మండెమెలిగే పండుగను నిర్వహిస్�
మేడారంలో గుడిమెలిగే పండగను బుధవారం సమ్మక్క-సారలమ్మ పూజారులు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు అమ్మవార్ల మినీ జాతర జరగనుంది. దీనికి వారం రోజుల ముందు నిర్వహించే ఈ పండుగతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ప�
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరైన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర సందర్భంగా ఆదివాసీ పూజారులు నేడు గుడిమెలిగే పండగకు వేళయ్యింది. వచ్చే బుధవారం మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవార్ల మినీజాతర నిర్�
తెలుగు రాష్ర్టాలు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దాదాపు 55 ఏండ్ల తరువాత దక్షిణాదిన తీవ్రస్థాయిలో భూమి కంపించింది. కొద్ది క్షణాల పాటు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీ