Medaram | జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే సమ్మక్క-సారక్క మహా జాతర పూజారి సిద్ధమైన లక్ష్మణ్ రావు(48) అనారోగ్యంతో గురువారం ఉదయం మృతి చెందారు. సిద్ధబోయిన లక్ష్మణ్ రావుకు భార్య అనిత, పిల్లలు సౌమ్య, ని
దేశంలోనే ప్రతిష్టాత్మక గిరిజన యూనివర్సిటీకి ఎట్టకేలకు మోక్షం లభించింది. కేసీఆర్ సర్కారు పోరాట ఫలితంగా గిరిజనుల కల సాకారమైంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుచేయ�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు ప్రాధాన్యతనిస్తూ పెద్దమొత్తంలో నిధులు విడుదల చేస్తున్నారని, అందులో భాగంగానే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ప్రతి�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను మూడోసారి గెలిపిస్తాయని గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్�
ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. మరో 7 నెలల్లో మహా జాతర జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, నిర్వహణపై ఇప్పటినుంచే సమీక్షలు మొ�
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆదివాసీ గిరిజన దైవాలైన మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతర తేదీలను పూజారులు బుధవారం నిర్ణయించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవ�
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ములుగు : తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కొమ్ము పూజారి సిద్ధబోయిన సాంబయ్య(38) మృతి చెందాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సాంబయ్య బుధవారం ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప
గతంలో తెలంగాణ ప్రాంతం నీళ్లు లేక ఎడారిలా ఉండేదని.. సీఎం కేసీఆర్కు నీటిపై ఉన్న అవగాహన, ఇస్తున్న ప్రాధాన్యం వల్ల నేడు ఎటుచూసినా పచ్చగా కనిపిస్తున్నదని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్న�
తాడ్వాయి(ములుగు జిల్లా), మార్చి18 : వనదేవతల దర్శనానికి వచ్చిన దశరధ్(60) అనే భక్తుడు గుండెపోటుతో మృతిచెందిన సంఘటన శుక్రవారం ములుగు జిల్లా మేడారంలో చోటుసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ