నడిమంత్రపు పాలకులు తమ అధికారం శాశ్వతం అనుకున్నట్టుగానే తాము చేపట్టిన నిర్మాణాలు చిరకాలం ఉంటాయని భ్రమ పడతారు, భ్రమ పెడతారు. ఇందుకు మేడారంలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన గద్దెల నిర్మాణం దీనికి ఉదాహరణ. ప్�
Medaram | మేడారం తల్లుల ఆలయ, గద్దెల అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాతి కట్టడాలు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. ఇటీవల జరిగిన మేడారం మహా జాతరలో తల్లులను రెండు కోట్లకుపైగా భక్తులు దర్శించుకోగా ఆల�
Medaram Jagthara | మేడారం జాతరలో బాలి కపై రేప్ జరిగినట్టు మీడియా తోపాటు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదంటూ బాలిక సోదరుడు మంగళవారం ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.
‘సమ్మక్క సాగర్ బరాజ్' ప్రాజెక్టు పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఛత్తీస్గఢ్లో కొంతమేర ముంపునకు గురవుతుండగా, ఇప్పటికే బ్యాక్వాటర్ స్టడీ పూర్తయ్యింది. బర
‘మేడారం మహా జాతరను మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేశాం’ అని గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని సమ్మక్క దర్శనం భక్తులకు అందని ద్రాక్షగా మారింది. మేడారం దారులు కిక్కిరిసిన వాహనాలతో న
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తన ధర్మపత్ని, మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ విజయలక్ష్మీ..
Medaram | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి, వెళ్తున్న భక్తులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీతో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాట�
మహాజాతరకు శుక్రవారం లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో మేడారం జనసంద్రమైంది. అయితే ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా రద్దీకనుగుణంగా సౌకర్యాల్లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
Medaram | మేడారం మహా జాతరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులపై ఏఆర్ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు లాఠీలతో విరుచుకుపడ్డారు. సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద నుంచిగా సీఐ సహా పోలీసులు బలగాలు భక్తులను ఈడ్చుకెళ్�
Medaram | మేడారం మహాజాతర సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క ఆగమనం తర్వాత కరెంటు పోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ క్రమంలోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్పై దాడి జరిగింది.
Medaram Jathara | కన్నెపల్లి కల్పవల్లి బుధవారం సారలమ్మ గ ద్దెను చేరడంతో మేడారం మహాజాతరలో తొలి అంకం మొదలైంది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పల�