సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా మేడారం గద్దెల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన కట్టడాల మీద త్రిశూలం, స్వస్తిక్, తిరునామాల వంటి సంకేతాలు పెడుతున్నట్టు తెలిసిందని, ఈ గుర్తులు కొన్ని తాళపత్రాల మీద ఉన్నాయని చెప్తు�
మేడారం గద్దెల స్తంభాలపై ఏర్పాటు చేసిన చిహ్నాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఆదివాసీ సంప్రదాయాలకు నెలవైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కోయల జీవిత చరిత్రను చాటిచెప్పే చిహ్నా ల్లో ఆధునిక, బ్రాహ్మణీ
Medaram | అక్కడ విగ్రహారాధన, పూజలు ఉండవు.. ఎలాంటి ధూపదీపాల సందడి కనిపించదు.. ప్రకృతితో మమేకమై వందల ఏండ్లుగా ఆదివాసీ ఆచార, సంప్రదాయాలకు ప్రతిరూపం.. రెండేండ్లకోసారి కీకారణ్యం నుంచి జనారణ్యంలోకి తల్లులు తరలివచ్చే
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల విస్తరణలో భాగంగా గోవిందరాజు, పగిడిద్దరాజులను నూతన గద్దెలపై ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్కతో పాటు ములుగు కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ�
Medaram | మేడారం మహా జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజును బుధవారం ఉదయం 6
సమ్మక్క, సారలమ్మల మహాజాతర సందర్భంగా అమ్మవార్ల దర్శనానికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నారు. జాతర �
Medaram Jathara | మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదని పేర్కొన్నారు.
అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం వృథా అవుతున్నదని భక్తులు మండిపడుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా కోట్లాది రూపాయలతో నిర్మించిన రెండు క్యూ షెడ్లన�
ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి సహచర మంత్రుల అభిప్రాయాలను కాలరాసి రేవంత్ సర్కార్ తన ఇష్టానుసారంగా ఒక మంత్రి కి రూ.72 కోట్ల పనులను అప్పగించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దు
మేడారం కేంద్రంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, సీతక్క మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతున్నట్టే కనిపిస్తున్నది. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నట్టుగా ఇది కుటుంబసభ్యుల మధ్య వ్య
మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం మరువక ముందే.. కాంగ్రెస్ క్యాబినెట్ మినిస్టర్స్ మధ్య మరో లొల్లి మొదలైంది. మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఆ �