ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జా తరకు రాష్ట్రవ్యాప్తంగా 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్లో మంగళవారం ఆయన సమీక్షించ�
మహా కుంభమేళా మేడారం సమ్మక్క సారమ్మ జాతరకు పెద్దపల్లి నుంచి 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్, పెద్దపల్లి పాయింట్ ఇన్చార్జి కల్పన తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతంలోని సమ్మక్క, సారలమ్మ కొలువైన మేడారంలో తొలిసారి క్యాబినెట్ మీటింగ్ జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం దీని వల్ల ఆదివాసీలకు ఏం ఒరిగిందో చెప్పాలని గోండ్వానా దండాకారణ్య పార్టీ �
TG cabinet | తెలంగాణ మంత్రివర్గం తొలిసారి హైదరాబాద్ వెలుపల సమవేశం కాబోతున్నది. ఆదివారం మేడారంలో తెలంగాణ క్యాబినెట్ భేటీ కానున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో.. మున్సిపల్ ఎన్నికలు, గో�
Medaram Jathara |‘మేడారంలో సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. రేవంత్రెడ్డీ మళ్లీ ఇగరావు.. కేసీఆర్ విలువ ఇప్పుడు అందరికీ తెలస్తున్నది’ అంటూ సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు శనివారం సోష
మేడారం.. ఈ పేరులోనే ఒక మహత్యం దాగి ఉంది. ఒక చైతన్యం, ఒక ధిక్కారం కనిపిస్తుంది. రెండేళ్లకు ఓసారి జరిగే ‘సమ్మక్క-సారలమ్మ’ మహా జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తకోటి పోటెత్తుతుంది. మౌలిక సదుపాయాలు అంతగా లేని చ
ఈ నెల 28 నుండి 31 వరకు ‘సమ్మక సారలమ్మ జాతర’ జరుగనున్న నేపథ్యంలో అమ్మవార్ల ప్రసాదం భక్తులకు చేరవేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసినట్టు ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం బస్ భవన్ల�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం సమ్మక్క-సారక్క పూజారులు గుడిమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు అమ్మవార్ల మహాజాతర జరుగనున్న నేపథ్యంలో రెండు వారాల ముందు నుంచి నిర్వహించే �
Medaram | ఆకుపచ్చని అడవి స్తూపమై మొలుస్తున్నది. ఎర్రని నెత్తురు చెట్టుపసరై రూపాంతరం చెందుతున్నది. మేడారం సుందరీకరణ పనుల్లో భాగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
మేడారం జనసంద్రం అవుతున్నది. మహాజాతర సమయం దగ్గర పడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సమ్మక్క, సారలమ్మను తనివితీరా కొలిచేందు�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తు లు పోటెత్తుతున్నారు. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి, గద్దె�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు సమయం కోరినట్టు మంత్రి సీతక్క తెలిపారు. మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్కు అందజేసి తానే స్వయంగా జాతరకు ఆహ్వానిస్తానని చెప్పారు. మంగళవారం ఆమె అసెంబ్లీ లాబీ