కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. చివరి ఆదివారం, అగ్ని గుండాల సందర్భంగా 35 వేలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్లో ప్రారంభమైన మల్లికార�
మోదీ ప్రభుత్వం నిత్యా వసరాల ధరలను పెంచి, పేదప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదానీ, అంబానీ ఆస్తులను పెంచడా నికి సామాన్య, మధ్య తరగతిప్రజలపై పన్నులు �
బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 23 వరకు చేపట్టనున్న ఆత్మీయ సమ్మేళనాలను అట్టహాసంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. ఆదివారం హైదరాబాద�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఎంతో మంది కష్టపడి ఉద్యోగాలు సాధించారు. ఓర్వలేని ప్రతి పక్ష పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ప్రతి పరీక్షను టీఎస్�
వస్తు వినిమయ వ్యవస్థలో వినియోగదారుడే రారాజు. వస్తు సేవల్లో నాణ్యత కొరవడినా, నష్టపోయినా పరిహారాన్ని పొందవచ్చు. ఎలాం టి రుసుం లేకుండా వినియోగదారుల ఫోరంలో కేసు లు వేయవచ్చు. ప్రతి వస్తువు, సేవలోనూ లోపం లేకుం�
నిన్న మాట ఇచ్చారు.. నేడు అమలు చేశారు.. అవును.. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుకు ఆలోచన వచ్చిందటే చాలు అది ఆచరణలోకి రావడం ఖాయం.
మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం మహిళా ఆరోగ్య కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. మహిళా దినోత్సవం సందర్బంగా జిల్లాలో మొదటి దశలో 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక బస్తీ దవాఖానలో ఆరోగ్య మహిళా క్లినిక్ల�
రైతుబంధు, ఆసరా పింఛన్ల డబ్బులను కొన్ని బ్యాంకులు బకాయిల కింద జమ చేసుకుంటున్నాయని, రైతులు, లబ్ధిదారులను ఇబ్బందులు పెట్టకుండా బ్యాంకు యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలని ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి కలెక్�
డా కాలం దృష్ట్యా బుధవారం నుంచి పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఒంటి పూట బడుల నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేసిం�
దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్-సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నియామకమయ్యారు.
మహిళల ఆరోగ్య రక్షణ కోసం రా్రష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా క్లినిక్లు ఏర్పా టు చేసిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నా రు. బుధవారం మెదక్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో ఆరోగ్య మహిళా కేంద్�
క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజలతో మమేకం కావడం ద్వారా ఎంతో విలువైన సమాచారం లభిస్తుందని, అనుభవం వస్తుందని, ఇది ప్రాజెక్ట్ వర్కు ఎంతో దోహదపడుతుందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
Children | అల్లాదుర్గం, మార్చి 3: కన్నతల్లి కొడుతుందనే భయంతో ఇంటి నుంచి పారిపోతున్న ఇద్దరు చిన్నారులను ఉపాధి హామీ కూలీలు చేరదీశారు. తర్వాత ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఈ సంఘటన అల్లాదుర్గం మండలం కాయిదంపల్�
జిల్లాలో మత్స్య సహకార సంఘాల్లో కొత్త సభ్యులను చేర్చడాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక�