మెట్ట పంటలకు మల్చింగ్ వేయడంతో రైతులకు బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. మొక్కల చుట్టూ ఉండే తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. ఇప్పుడు రైతులు వ్యవసాయంలో ఎడ్లను వినియోగించడం లేదు. దీంతో కలుపు నివారణ సమస్యగా మారింది. దీనిక�
శివ్వంపేట మండలం సికింద్లాపూర్లోని ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. భారీగా భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు
ట్రాలీ ఆటో, బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చిన్నచింతకుంట గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్సై గంగరాజు కథనం ప్రకారం.. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెం�
వాతావరణంలో వచ్చిన మార్పులతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కసారిగా చలి పెరిగింది. మాండస్ తుఫాన్ ప్రభావం ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. ఆదివారం మెదక్ జిల్లాలో 19 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వార�
మెదక్ చర్చి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రత్యేక
మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. ఆదివారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ఈ వానకాలంలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంద�
రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పాముకాటులాంటి అత్యవసర పరిస్థితుల్లో దవాఖానలకు వచ్చే బాధితుల ప్రాణాలు కాపాడాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తూప్రాన్ ఏరియా దవాఖాన�
ఎవరి ఆసరా లేకుండా వివిధ పనులు చేసుకుంటూ జీవిస్తున్న అభాగ్యులైన ఒంటరి మహిళలు, వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళలకు మనోధైర్యం కల్పించడమే లక్ష్యంగా మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో పట్టణంలో ర
అన్నం పెట్టే రైతు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి చేరాలన్న ఉద్దేశంతో స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. వ్యవసాయ అభివృద్ధి కోసం రైతుబంధు సమితులను ఏర్పాటు చేశారు
దేశంలో క్రీడలను ప్రోత్సహిస్తూ వాటిని అభివృద్ధి పర్చడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భార త క్రీడా సంస్థ (సాయ్) ‘ఖేలో ఇండియా’ ప్రాజెక్టును దేశ వ్యాప్తంగా విడతల వారీగా అకాడమీ ప్రారంభిస్త�
కొమురవెల్లి మల్లన్న భక్తులకు ఆలయవర్గాలు శుభవార్త. 20ఏండ్ల క్రితం అనివార్య కారణాలతో రద్దు చేసిన పల్లకీసేవను తిరిగి ప్రారంభించేందుకు దేవాదాయశాఖ రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశ చరిత్రలో నిలిచి పోతారని, బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామాయంపేటలో ఆయన మాట్లాడారు.