కంటి వెలుగు మాక్ డ్రిల్ కార్యక్రమం విజయవంతమయ్యిందని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ‘కంటి వెలుగు’పై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన కల�
మద్దూరు మండలంలోని రేబర్తి రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 25 వరకు కొనసాగనున్నాయి. ఏటా సం క్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు
60 ఏండ్ల పైబడిన వృద్ధ మహిళలకు ఆర్థిక చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో వారినీ కొనసాగించాలని నిర్ణయించింది. జిల్లాలోని ఆయా గ్రామాల్లో వృద్ధుల వివరా�
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి పటిష్టంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈనెల 18వ తేదీ నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలి�
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమ నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
Medak MCH | మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఆస్పత్రిలో 24 గంటల్లో 25 ప్రసవాలు జరిగాయి. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా గర్భిణుల కోసం ఎంసీహెచ్ను
హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు విధించిన ఘటన మండలంలోని బద్రిగూడెం గ్రా మంలో సోమవారం జరిగింది. పుల్కల్ ఎస్సై కుమార గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015లో బద్రిగూడెం గ్రా మానికి చెందిన శేరి అశోక్ను హత్య చే�
కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానిక రామచంద్రారెడ్డి కాలనీవాసులు అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్కు వినతులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో 79 మంది తమ సమస్య
రాష్ట్రంలో కంటి చూపుతో బాధ పడుతున్న వారికి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, వారికి అద్దాలను పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని �
నేటి ఆధునిక జీవితంలో సెల్ఫోన్తో విడదీయ రాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటిపెట్టుకొని ఉండాలన్న ఆసక్తి. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే అతృత అనేక అనర్థాలకు దారి తీస్తున్నది. సెల్ఫోన్ మాట