చేర్యాలలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ రూ. 3 కోట్ల నిధులు మంజూరు మున్సిపల్ పాత భవనాల స్థానంలో నిర్మాణం భూమిని చదును చేస్తున్న అధికారులు రోడ్లపై కూరగాయల విక్రయాలకు చెక్ తప్పనున్న ట్రాఫిక్ తిప్పలు, పార్�
సమష్టిగా సమస్యల పరిష్కారం ప్రభుత్వ చేయూతతో అభివృద్ధి వైకుంఠధామం,డంపింగ్యార్డు నిర్మాణం నిత్యం చెత్తసేకరణతో ఊరిలో ప్రతివీధి శుభ్రం గ్రామస్తుల సహకారంతో వ్యాయామశాల ఏర్పాటు ఆహ్లాదభరితంగా పల్లె ప్రకృత�
తడిసిన ధాన్యాన్నికొనుగోలు చేయాలి కోదండరావుపల్లి భూసమస్యలకు వారంలో పరిష్కారం ఆర్అండ్ఆర్ కాలనీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాలి సిద్దిపేటలో నిత్యం తాగునీటి సరఫరా అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశం స�
25 ట్రాక్టర్లు, 24 ట్యాంకర్లు, 28 ట్రాలీలు గ్రామ పంచాయతీలకు తప్పిన అద్దె భారం ఉదయం చెత్త సేకరణ, సాయంత్రం మొక్కలకు నీరు కొండాపూర్,మే 26: ప్రతి పల్లె ప్రగతి పథంలో నడుస్తున్నది. ప్రతి గ్రామం నేడు ఆదర్శంగా మారుతున్�
గుమ్మడిదల, మే 26: నిరుపేద కుటుంబానికి చెందిన ఆడబిడ్డ పెండ్లికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, చిట్కుల్ సర్పంచ్ నీలంమధు ఆర్థిక సాయాన్ని అందించి అండగా నిలిచారు. గురువారం బొంతపల్లి గ్రామానికి చెందిన తలారి వీ�
ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టిన లారీ నలుగురి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ప్రయాణికులంతా జగదేవ్పూర్ వాసులే లారీడ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం వర్ధంతికి పోతుండగా ప్రమాదం జగదేవ్పూర్, మే 26 : బం�
త్వరగా ధాన్యాన్ని సేకరించాలి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి సిద్దిపేట, మే 26 : జిల్లాలో త్వరగా ధాన్యాన్ని సేకరించాలని అడినల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో స�
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నారాయణఖేడ్, మే 26: టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు సముచిత గౌరవం కల్పించడంతో పాటు తండాలను అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన�
గాలి దుమారం.. జోరు వాన తడిసి ముద్దయిన ధాన్యం ఇబ్బందులు పడిన రైతులు పారిశ్రామిక వాడలో వరద పిడుగు పాటుకు ఒకరి మృతి జిన్నారం, మే 26: మండలంలో గురువారం సాయం త్రం ఈదురుగాలులతో కూడిన జోరు వాన కురిసింది. దాదాపు గంట ప�
మీటర్ల ఏర్పాటుతో లబ్ధిదారుల హర్షం రామాయంపేటరూరల్, మే 26 : తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కుల వృత్తులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నది. అన్ని కులాలకు ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా ఆర్థిక ఎదుగుదలకు సహకారం అందిస్తో�
గ్రామాల్లో పెరిగిన ఉపాధి బాట ప్రత్యేక రాష్ట్రంలో మహిళా సంఘాల అభివృద్ధి అబ్బుర పరుస్తున్న మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు చేగుంట, మే 26: సమాజంలో ఒకప్పుడు మహిళలను చిన్న చూపు చూసేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాట
మెదక్ జిల్లా కేంద్రంలో 100 పడకల ఎంసీహెచ్సీ దవాఖాన ఐదు ఎకరాల్లో మాతాశిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు భవనం నిర్మాణానికి రూ.17 కోట్లు.. ప్రహరీకి రూ.80 లక్షల వ్యయం ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఎంసీహెచ్సీ వరకు రూ.1.20 కోట్
ఆడబిడ్డలు పుడితే.. ఆ ఊళ్లల్లో పండుగే.. మారుతున్న పల్లెలు.. ప్రజల ఆలోచనల్లో మార్పు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న కొండాపూర్ మండలం హరిదాస్పూర్, శివన్నగూడెం సుకన్య సమృద్ధి పథకం వర్తింపు ప్రస్తుతం విద్య, వై