ఆచార్య జయశంకర్ సా రు ఆశయాలను నెరవేరుస్తూ సీఎం కేసీఆర్ ముం దుకుపోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జహీరాబాద్ మండలంలోని రంజోల్ రైతు వేదికలో ఆచా ర్య జయశంకర్సా
యోగా.. యాంత్రిక జీవనంలో పని ఒత్తిళ్ల మధ్య నలిగిపోతూ ప్రశాంతత కరువైన వారికి ఆహ్లాదాన్నిచ్చే ప్రక్రియ. మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యానికి అచంచలమైన ధీమా ఇచ్చే యోగాను సగటు జీవి నుంచి ధనవంతుల వరకు నేర్చుకుంట
రెండేండ్ల క్రితం టీఎస్ఆర్టీసీ ప్రారంభించిన ‘కార్గో’ విస్తృతంగా సేవలందిస్తున్నాయి. గుండుసూది నుంచి పెద్దపెద్ద సరుకులను సైతం సకాలంలో గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నది.
రేషన్ కార్డు దారులకు మళ్లీ ఉచిత బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెల వరకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగింది. ఈ నెలలోనూ రూపాయికి కిలో బియ్యం చొప్పున అందజేశారు.
వంట తయారీ కోసం గృహిణిలు నిత్యం ఉపయోగించే గ్యాస్ సిలిండర్కూ కాల పరిమితి ఉంటుందనే విషయం చాలా మందికి వినియోగదారులకు తెలియదు. దేశంలో తయారయ్యే ప్రతి వస్తువుకు నిర్ణీత కాలపరిమితి ఉంటుంది.
ఆగి ఉన్న ట్రాక్టర్ను కర్ణాటకకు చెందిన డీలక్స్ బస్సు ఢీకొట్టి, భార్యాభర్తలు మృతి చెందిన ఘటన సదాశివపేట పోలీస్స్టేషన్ పరిధిలోని బైపాస్రోడ్డు జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. స్థానికులు,