పట్టణంలో అవసరమైన చోట్ల రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన డీఎంహెచ్వోతో కలిసి వెల్నెస్ సెంటర్ తనిఖీ నర్సింగ్ కళాశాల మొదట
మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు పాలపై విధించిన పన్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ పేదల నడ్డి విరుస్తు కేంద్ర ప్రభుత్వం మెదక్ మున్సిపాలిటీ, జూలై 20: సామాన్యుల నడ్డి విరిచేలా నిత్యావస�
కవిగా మారిన దేవేందర్ తెలంగాణ యాసలోనే కవితా పుస్తకాలు తెలంగాణ పల్లె.. మంకమ్మతోట లేబర్ అడ్డా.. బొడ్డుమల్లెచెట్టుకు అపూర్వ స్పందన అనేక కవితా సంకలనాలకు పురస్కారాలు, అవార్డులు అన్నవరం దేవేందర్ తెలంగాణ మట్
చుట్టూ అడవులు.. పచ్చని చెట్ల మధ్య ఆలయం శని, మంగళవారాల్లో పెద్ద సంఖ్యలోదర్శించుకుంటున్న భక్తులు భక్తుల కోరికలు తీరుస్తున్న చాకరిమెట్ల ఆంజనేయస్వామి శివ్వంపేట, జూలై 20: చుట్టూ దట్టమైన అడవి.. పచ్చని చెట్లతో భక�
యంత్రాలపైనే ఆధార పడుతున్న రైతులు గతం కంటే పెరిగిన రేట్లు రైతులకు తప్పని ఆర్థిక తిప్పలు రైతులపై ఆర్థిక భారం కొమురవెల్లి, జూలై 20: రైతన్నలకు సాగు భారమవుతోంది. పెట్రో, డీజిల్ ధరలు రోజురోజుకూ పైపైకి పాకుతుండ�
తెలంగాణలో రైతేరాజు రైతు వేదికలు దేశానికే ఆదర్శం లాభదాయక పంటలు సాగు చేయాలి శాస్త్రీయ పద్ధ్దతిలో వ్యవసాయం చేయాలి ఎరువుల విభాగం జేడీ రాములు రామాయంపేట రూరల్, జూలై 20 : దేశంలోఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతు
సిద్దిపేట అర్బన్, జూలై 20 : బ్యాంకుల్లో ఏదైనా సంఘటన జరిగితే కేసుల పరిశోధనలో అధికారులు సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత బ్యాంకు అధికారులకు సూచించారు. బుధవారం జిల్లాలో ఉన్న బ్యాంక్ మేనేజ�
శివ్వంపేట, జూలై 20: బస్సు ప్రయాణికులను ఆకట్టుకునే బస్టాప్ ఇప్పుడు శివ్వంపేటలో ఏర్పాటైంది. మండల కేంద్రంలో ఏర్పాటైన ఈ ప్రయాణ ప్రాంగణాన్ని చూస్తే ఎవ్వరైనా కాసేపు అక్కడ కూర్చుని వెళ్లాల్సిందే. అంతలా ఆకట్టు�
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం దమ్ముంటే బీజేపీ నాయకులు కేంద్రం నుంచి నిధులు తేవాలి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరికలు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మద్దూరు(ధూళిమిట్ట)/కొమ�
సిద్దిపేట అర్బన్, జూలై 20 : ప్రభుత్వం చేపట్టిన పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని అన్ని మండల స్థాయి అధికారులతో ఆయన కలెక్టరేట్�
అమీన్పూర్, జూలై 19: టీఆర్ఎస్ సర్కార్ పేదలకు అందుబాటులో ఉండేలా, సుస్తీ పోగొట్టే బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మంగళవారం అమీన్ప�
ప్రత్యేక నిధుల కింద మరమ్మతులకు రూ.85కోట్లు మెదక్ జిల్లాలో 85 పీఆర్ రోడ్లకు మరమ్మతులు మొదలైన టెండర్ల దాఖలు సాఫీగా సాగనున్న రాకపోకలు మెదక్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో పంచాయతీరాజ్ శాఖకు చెంది�
నర్సాపూర్, జూలై19: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ పేర�
అక్టోబర్ నెలాఖరు వరకు అవకాశం మెదక్ మున్సిపాలిటీ, జూలై 19 : మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిదారులకు మున్సిపల్ శాఖ తీపి కబురు అందించింది. బకాయిదారులకు 90 శాతం వడ్డీ మాఫీ చేస్తూ ఓటీఎస్ (వన్ టైం సెటిల్మె