దుబ్బాక, జూలై 19 : నిజామాబాద్ నుంచి మెదక్, దుబ్బాక నియోజకవర్గం మీదుగా తిరుపతికి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలుకు మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారంలో రిక్వెస్ట్ స్టాప్ను ఏర్పాటు చేయాలని రైల్వే మంత�
మెదక్ జిల్లా ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యంతో పాటు రైతులు, వ్యాపారులు, రైస్మిల్లర్ల కోసం గూడ్స్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రేక్పాయింట్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంత
అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి పట్టణ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు.
కోర్టు భవన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు కోర్టు ప్రధాన గోడ కూలిపోయింది. దీంతో ఎమ్మెల్యే సోమవారం కోర్టు శిథిలాలను పరిశీలించారు.
ఆ గ్రామంలో ఎక్కడా చూసినా నర్సరీలే దర్శనమిస్తా యి. పంట పొలాలన్నీ నర్సరీలు అయ్యాయి. మొక్కల పెంపకం లాభదాయకం కావడంతో రాష్ట్రం మొత్తానికి మొక్కలు సరఫరా చేస్తున్నారు.
సూపర్ స్పెషాలిటీ దవాఖానకు లైన్ క్లియర్ అనుమతులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 200 పడకలతో ఏర్పాటు వాగ్ధానం నెరవేర్చిన సీఎం కేసీఆర్ రూ. 184,87కోట్లతో నిర్మాణం పీసీబీ రూ. 138.65 కోట్లు, రాష్ట్ర సర్కార్ రూ.46.21 కోట్ల�
ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు సందేహాల నివృత్తికి హెల్ప్డెస్క్లు అక్టోబర్ 1నుంచి తరగతులు ప్రారంభం మెదక్ (నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 17;దోస్త్ ద్వారా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే �
2022-23 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ విడుదల బాసర, జూలై 17;రాజీవ్గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటీ (2022-23)లో విద్యాసంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయింద�
తెలంగాణ సంస్కృతికి ప్రతీక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాశ్రెడ్డి మెదక్లో నల్లపోచమ్మకు వైభవంగా బోనాలు శోభాయాత్రలో పాల్గొన్న మహిళలు ఆకట్టుకున్న పోతరాజుల నృత్యాలు మహంకాళి బోనాల �
నర్సాపూర్/ మెదక్ రూరల్/ నిజాంపేట, జూలై 17 : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అమ్మవారి ఆల యాలు భక్తులతో కిటకిటలాయి. ఆషాఢ మాసం సందర్భంగా ఆయా గ్రామాల్లో అమ్మవార్లకు గ్రామ స్తులు బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చ