పేదరికం చదువుకు ఆటంకం కావద్దనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉపకార వేతనం అందిస్తూ భరోసా కల్పిస్తున్నది. 8వ తరగతిలో డ్రాపౌట్స్ను నివారించేందుకు ఏటా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్
కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యం మరికొందరికి శాపంగా మారుతున్నది. పాపన్నపేట మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన ఎంబడి రాంరెడ్డికి టీఎస్15 యూబీ 3155 నెంబర్ గల లారీ ఉంది.
ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వారందరూ కలిసిమెలిసి ఉండాలని కేంద్ర మాజీమంత్రి, ఏపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం భెల్లో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం 56వ కార్తిక వన
దశాబ్దం క్రితం తెలంగాణ అంటేనే గతుకులు, బురద రోడ్లు, కల్వర్టులు లేని రహదారులు, రోడ్ల కోసం గ్రామస్తుల పాట్లు.. ఇది పట్టని ప్రభుత్వాలపై ప్రజలు బురదలోనే నిరసనలు తెలిపేవారు.
సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మెజార్టీ తహసీల్దార్లకు స్థాన చల నం కలిగింది. శనివారం వారిని బదిలీ చే స్తూ కలెక్టర్ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా లో కొత్తగా ఏర్పడిన నిజాంపేటతో కలిసి మొ �
సమాజంలో మహిళా సంఘాలదే కీలక పాత్ర అని డీఆర్డీవో శ్రీనివాస్రావు అన్నారు. శనివారం పట్టణంలోని పాత డీఆర్డీవో కార్యాలయంలోని జిల్లా సమా క్య సమావేశ మందిరంలో నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు.
ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ రైతుపక్షపాతి అని మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్రెడ్డి పేర్కొన్నారు.
ఇటీవల నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన వివిధ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు.
అన్నివిధాలుగా అండగా ఉంటూ రైతులను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వపరంగా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద
అభివృద్ధి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. శుక్రవారం అందోల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డితో కలిసి �
అస్వస్థతకు గురై, దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. చేగుంట మండలంలోని పెద్దశివునూర్ గ్రామంలో తీవ్ర అస్వస్థతకు గురై, హైదరాబాద్లో�
భారతీయ జనతా పార్టీ మండలఅధ్యక్షుడు కొండా సిద్ధిరాములు యాదవ్ సస్పెన్షన్ వ్యవహా రం మండలంలో సంచలనంగా మారింది. తూప్రాన్ మున్సిపాలిటీలోని పడాలపల్లికి చెందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మట్టెల ఆంజనేయులు �
రైతులు పండించిన ధాన్యం చివరి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని, అధైర్యపడొద్దని ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల పేర్కొన్నారు. మండలంలోని కొంగోడు, నాయిన్జలాల్పూర్, కొల్చారం, వరిగుంతం, చిన్నాఘన్పూ�